Home » diya kumari
అసెంబ్లీ ఎన్నికల్లో దియా కుమారి విద్యాధర్ నగర్ స్థానం నుంచి పోటీ చేసి 71,368 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆమె జైపూర్ రాచరిక రాష్ట్రానికి చివరి పాలకుడు మహారాజా మాన్ సింగ్-2 మనవరాలు.
ఈయన్ని చూస్తే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గుర్తుకొస్తారు. ఎందుకంటే ఈయన కూడా ‘యోగి’యే. ఈయన్ని రాజస్థాన్ ‘యోగి’అంటారు. ఈ యోగి రాజస్థాన్ అధికార పీఠాన్ని దక్కించుకుంటారా..? లేదా రాజకుటుంబానికి చెందినవారికి దక్కుతుందా.. ఇంతకీ ఎవరీ రాజస్థా�
రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవికోసం కనీసం ఐదు మంది నేతలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో వారిలో ఒకరిని ఎంపిక చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించటం మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు పెద్దపరీక్షేనని రాజకీయ విశ్లేషకులు పే
మొదటి చూపులోనే అతనితో ప్రేమలో పడలేదని, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో శిక్షణ ముగించుకుని వెళ్లినప్పుడు మళ్లీ మళ్లీ కలవాలని అనిపించిందని యువరాణి దియా రాసింది.