Home » DK Aruna
చాలా మంది రాజకీయ ఉద్దండులను అందించిన జిల్లా అది. ఒకే పార్టీలో ఉన్న ఆ నేతలిద్దరూ ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో పదవులు వెలగబెట్టి.. ఇప్పుడున్న పార్టీలోకి వచ్చిన వారే.
అదిగో ఇదిగో.. అంటూ రాష్ట్ర అధ్యక్ష పదవి ఊరిస్తోంది. ఆలస్యం చేస్తూ ఆశావహులను ఉసూరు మనిపిస్తోంది. ఇక ఇప్పట్లో పదవి దక్కేది లేదులే అని నిట్టూరుస్తున్న సమయంలో ఢిల్లీ నుంచి ఓ టీమ్ ఫ్లయిట్ వేసుకొని దిగింది. అంతే మళ్లీ పోతున్న ప్రాణం తిరిగొచ్చ�
కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పని చేసి, గద్వాలలో తన ఆధిపత్యాన్ని చలాయించిన డీకే అరుణ.. ఇప్పుడు కమలం పార్టీలో కీలక స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్లో ఒక వెలుగు వెలిగిన ఆమె.. లోక్సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయనకూ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డికి మధ్య విభేదాలు �
బీజేపీ అంటే ఓ జాతీయ పార్టీ… క్రమశిక్షణకు మారుపేరులా చెప్పుకొనే పార్టీ. అధ్యక్షుడి నిర్ణయమే శిరోధార్యం అనుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే నాయకులు అంతా కట్టుబడి ఉంటారనే భావన కూడా ఉంది. కానీ తెలంగాణలో మాత్రం అన్ని రాజకీయ పార్టీల్లాగే బీజే�
మహిళా సంకల్ప దీక్షను మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత డీకే అరుణ విరమించారు. మద్యాన్ని నిషేధించాలని ఈమె రెండు రోజుల పాటు దీక్ష చేశారు. 2019, డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం దీక్షను ముగించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ..రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోం�
మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ అన్ని పార్టీలకూ హాట్సీట్గా మారిపోయింది. మూడు ప్రధాన పార్టీలు ఈ నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
మోడీ చరిష్మా వర్కవుట్ అవుతుందా... అమిత్ షా మాయాజాలం పనిచేస్తుందా... అగ్రనేతల ప్రచారం ఎంత వరకు ప్లస్ అవుతుంది.
తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. TDP ఇప్పటికే ఖాళీ అయిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీకి చెందిన పది మంది ‘చేయి’ ఇచ్చి ‘కారు’ ఎక్కారు. మాజీ ప్రజాప్రతినిధులు సైతం పార్టీకి గుడ్ బై చెబుతు�
తెలంగాణ కాంగ్రెస్ కు ఏమైంది.. ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నా అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంటుంది.. రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలు ఏం చేస్తున్నారు ఇదే అందరిలో చర్చనీయాంశం అయ్యింది. మొన్నటికి మొన్న సబితా ఇంద్రారెడ్డి, నిన్న డీకే అరుణ.. ఇవా�