-
Home » DNA test
DNA test
ఢిల్లీ పేలుడు కేసులో సంచలనం.. బాంబు పేలుడు సమయంలో కారులో ఉన్న వ్యక్తి అతనే.. డీఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ధారణ
Delhi Blast : దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో దర్యాప్తు చేస్తున్నా కొద్దీ మరిన్ని విషయాలు వెలుగులోకి
అక్రమ సంతానమైనా సరే.. వివాహేతర సంబంధం వివాదంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
నా తండ్రి ఎవరో తేల్చాలంటూ యువకుడు కోర్టును ఆశ్రయించాడు. యువకుడు పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
woman Birth Child On Beach : బీచ్లో బిడ్డకు జన్మనివ్వాలని కోరిక, 6437 కి.మీటర్లు ప్రయాణించి మరీ కల నెరవేర్చుకుంది..కానీ
అందమైన బీచ్ లో బిడ్డను ప్రసవించాలనుకున్న ఓ మహిళకు లేనిపోని ఇబ్బందులు వచ్చాయి. బిడ్డను తీసుకుని ఇంటికెళ్లలేని పరిస్థితుల్లో దంపతులు ఇద్దరు అక్కడే చిక్కుకుపోయారు. పుట్టిన బిడ్డతో సహా బీచ్ లోనే చిక్కుకుపోయింది.
దూడ కోసం డీఎన్ఏ టెస్ట్
దూడ కోసం డీఎన్ఏ టెస్ట్
Rajasthan farmer cow calf : ఆవు కోసం ఆరెకరాలు అమ్మి రైతన్న అలుపెరగని పోరాటం .. దూడ కోసం డీఎన్ఏ టెస్ట్ చేయించి తల్లీ బిడ్డల్ని కలిపిన కథ
తన ఆవు కోసం తన బిడ్డను దానికి దగ్గర చేయటం కోసం ఓ రైతు అలుపెరుగని పోరాటం చేశాడు. రాజస్థాన్ కు చెందిన 70 ఏళ్ల రైతు తన ఆరు ఎకరాల పొలం అమ్ముకుని మరీ పోలీస్ స్టేషన్ చుట్టు కాళ్లరిగేలా రెండేళ్లు తిరిగాడు. ఆఖరికి డీఎన్ఏ టెస్ట్ ద్వారా తన దూడను నిర్దారి�
Shraddha Murder Case: ఆ శరీర భాగాలు శ్రద్దా మృతదేహానివే.. డీఎన్ఏ రిపోర్టులో స్పష్టత
శ్రద్ధా హత్యకేసులో నిందితుడు ఆప్తాబ్ చెప్పినట్లుగా గురుగ్రామ్లో దొరికిన శరీర భాగాలు శ్రద్ధా మృతదేహానివా? కాదా అనే విషయం తెలుసుకొనేందుకు సీఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు ఢిల్లీ పోలీసులు పంపించారు. వీటితో పాటు, శ్రద్ధా తండ్రి నమూనాలను డీఎన్ఏ పరీక్
Subhash Chandra Bose Daughter Anita Bose : ‘నేతాజీ అస్థికలు భారత్కు తెప్పించండి..డీఎన్ఏ పరీక్ష చేస్తే ఆయన మృతిపై అనుమానాలు పటాపంచలు’ : అనితా బోస్
నేతాసీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్కు తీసుకొచ్చే సమయం ఆసన్నమైందని ఆయన కుమార్తె అనితా బోస్ అన్నారు. సుభాష్ చంద్రబోస్ మృతిపై కొందరికి ఉన్న అనుమానాలకు డీఎన్ఏ పరీక్ష సమాధానం ఇస్తుందన్నారు. 1945 ఆగస్ట్ 18న సుభాష్ చంద్రబోస్ మరణించగా... �
Girl Gang Rape : గ్యాంగ్ రేప్ వల్ల గర్భం దాల్చి బాబుకు జన్మనిచ్చిన బాలిక..డీఎన్ఏ టెస్ట్ ద్వారా తండ్రిని తెలుసుకున్న కొడుకు
ఉత్తర ప్రదేశ్ లో గ్యాంగ్ రేప్ కు గురైన ఓ బాలిక గర్భం దాల్చింది. బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. పదేళ్ల తర్వాత డీఎన్ ఏ టెస్టు ద్వారా బాలుడు తన తండ్రి ఎవరో కొనుగొన్నారు. ఒక బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. దీంతో గర్భం దాల్చిన ఆమె బాబుకు జన్మ
Child Reunited: ఆసుపత్రిలో బిడ్డ తారుమారు.. మూడేళ్లకు తల్లిందండ్రుల చెంతకు
ఆ చిన్నారి మృతదేహాన్ని చూసిన నజ్మా దంపతులు అది తమ బాబు కాదని, వేరే వాళ్ల బాబు అయి ఉంటారని చెప్పారు. మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. కానీ, ఆసుపత్రి ఒత్తిడి వల్ల చివరకు మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు.
Uttar Pradesh Crime: 28ఏళ్ల తర్వాత రేప్ నిందితుడ్ని పట్టించిన డీఎన్ఏ టెస్ట్
పొరుగింటిలో ఉండే మైనర్ బాలికపై అన్నదమ్ములు చేసిన గ్యాంగ్ రేప్ 28ఏళ్లకు బయటపడింది. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్ లో జరిగిన ఘటనను బాధితురాలి కొడుకు 28ఏళ్ల తర్వాత వెలుగులోకి..