-
Home » Documents
Documents
ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్.. రూ.15వేలు వీళ్లే అర్హులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి..
vahana mitra scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 2025-26 సంవత్సరానికి వాహనమిత్ర పథకం కింద రూ.15వేలు ఆర్థిక సహాయం అందజేస్తుంది.
Donald Trump Under Arrest: రహస్య పత్రాల కేసులో డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను మియామీలోని ఫెడరల్ కోర్టులో అరెస్ట్ చేశారు.మియామీలోని ఫెడరల్ కోర్టులో అరెస్టు చేసినట్లు సమాచారం. రహస్య పత్రాల కేసులో ట్రంప్పై విచారణ సాగుతోంది....
SBI Home Loan… అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు.. ఇలా అప్లయ్ చేసుకోండి
సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అంతేకాదు ప్రతి ఒక్కరి ప్రాధమిక అవసరం కూడా. ఏది ఉన్నా లేకపోయినా ఉండడానికి ఓ ఇల్లు ఉంటే చాలని అనుకుంటారు. అందుకే అప్పో సప్పో చేసి మరీ ఇల్లు కొనాలని, కట్టుక
Joe Biden-Mumbai : ముంబైతో బైడెన్ కనెక్షన్..డాక్యుమెంట్స్ చూపెట్టిన మోదీ
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో శుక్రవారం వైట్హౌస్లో సమావేశమయ్యారు. పలు అంశాలపై ఇరువురూ నేతలు చర్చించారు. అయితే ఈ సందర్భంగా
LIC : పాలసీదారుడు చనిపోతే.. ఇన్సూరెన్స్ డబ్బులు ఇలా క్లెయిమ్ చేసుకోండి..
ఎల్ఐసీ పాలసీ తీసుకున్న తర్వాత మధ్యలో పాలసీదారుడు చనిపోయాడా? మరి ఇన్సూరెన్స్ డబ్బులు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? నామినీ మాత్రమే క్లెయిమ్ చేసుకోవాలా? కుటుంబసభ్యుల్లో ఎవరైనా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుందా? అసలు దానికి ప్రొసీజర్ ఏంట�
Indian Railways : రైల్వే శాఖ కొత్త రూల్.. ఇకపై అవి ఉంటేనే టికెట్ బుకింగ్
రైల్వే టికెట్ బుకింగ్లో కీలక మార్పులు జరగనున్నాయి. ఇక నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ట్రైన్ టికెట్లు బుక్ చేయాలంటే కచ్చితంగా
Ambulances : బ్రేకింగ్..అంబులెన్స్లకు లైన్ క్లియర్
ఏపీతో సహా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అంబులెన్స్ లను ఆపొద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Vaccine Registrations : 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్..ఏప్రిల్ 24 నుంచి రిజిస్ట్రేషన్…ఎలా చేసుకోవాలి
18 ఏళ్లు నిండిన వారందరికీ మే 01వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2021, ఏప్రిల్ 24వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని నేషనల్ హెల్త్ అథార్టీ సీఈవో ఆర్ఎస్ శర్మ గురువారం వెల్�
చెక్ చేసుకోండి : మహిళల అకౌంట్లో రూ. 18 వేల 750
ఏపీ సర్కార్ మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్సార్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2020, ఆగస్టు 12వ తేదీ బుధవారం ప్రారంభించనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద�
అవసరమే లేదు…NPRపై అమిత్ షా కీలక ప్రకటన
జాతీయ పౌరపట్టిక(NPR) పై కేంద్ర హోంమంత్రి అమిత్షా రాజ్యసభ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ఎన్పీఆర్ విషయంలో ఎలాంటి పత్రాలు అవసరం లేదని అమిత్షా పునరుద్ఘాటించారు. అధికారులు అడిగే సమాధానాలు పూర్తిగా ఐచ్ఛికమని, ఇష్టముంటేనే వెల్లడించవచ్చని, లేదంటే �