Home » Donation
టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్ కు ఓ భక్తుడు భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. ఏకంగా కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఆ మొత్తానికి
కరోనా కష్టకాలంలో కోలీవుడ్ ఇండస్ట్రీ తమిళనాడు రాష్ట్రానికి అండగా నిలబడుతోంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు రాష్ట్రానికి కరోనాకు సంబంధించిన సపోర్ట్ చేస్తుండగా.. ఈ క్రమంలోనే లేటెస్ట్గా లైకా ప్రొడక్షన్స్ కూడా తమిళనాడు ముఖ్యమంత్రి సహాయని�
కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం భారత్లో ఉండగా.. ఆపన్నహస్తం అందించే వ్యక్తుల కోసం ఎదరుచూస్తున్నారు ప్రజలు.. ప్రభుత్వాలు. దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా ఉండగా.. రోజువారీ కరోనా కేసులు ప్రస్తుతం 13వేలకు దగ్గరలో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా చెలరేగుతున్న కొవిడ్-19పై పోరాడదామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేస్తున్న ప్రచారంతో పాటు ఆర్థిక సాయం కూడా చేస్తున్నాడు. ఇండియా మాజీ క్రికెటర్
కరోనా వైరస్ సెకండ్ వేవ్లో మరణాలు పెరిగిపోగా.. భారతదేశం పోరాడుతూనే ఉంది. ఈ అంటువ్యాధి వల్ల చాలా మంది జీవితాలు ప్రభావితం అవ్వగా.. ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వంతో పాటు సినీ తారలు కూడా తమ వంతుగా సాయం చేస్తున్నారు. కరోనా వైరస్తో బాధపడుతున్న
కరోనా కష్టంలో ఊపిరి అందక అల్లాడిపోతున్నవారికి ప్రాణవాయువుని అందించి ప్రాణాలు కాపాడుతోంది హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఎన్జీఓ. దేశంలో ఆక్సిజన్ కొరతతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితుల్లో ఉచితంగా ప్రాణవాయువుని అందించేందుకు �
కొన్ని సినిమాలు ప్రజలకు సందేశం ఇచ్చి మంచి చేస్తాయి. ఇంకొన్ని నేరుగా మంచిని చేస్తాయి. ఎలా అంటే.. ఇదిగో రాధే శ్యామ్ సినిమా సెట్ లాగే. రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్దేలు లీడ్ రోల్స్ లో నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాకు యువీ సంస్థ యాబై పడకలతో సెట్ వ�
తిరుమల తిరుపతి దేవస్థానికి(టీటీడీ) ఓ భక్తుడు భారీ విరాళం ప్రకటించాడు. ముంబైకి చెందిన సంజయ్ సింగ్ అనే శ్రీవారి భక్తుడు దాదాపు రూ.300 కోట్లతో 300 పడకల ఆసుపత్రిని నిర్మించి అప్పగించేందుకు ముందుకొచ్చాడు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డ�
Ayodhya : అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ఆలయానికి సంబంధించిన విరాళాల సేకరణ పూర్తయ్యింది. దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. 44 రోజుల పాటు నిర్వహించిన విరాళాల సేకరణ 2021, ఫిబ్రవరి 27వ తేదీ శనివారంతో ముగిసిందని శ్రీరామజన్మభూమి తీర్థ క్�
mumbai elderly auto wala life changed: పేదరికంతో చదువు మానేస్తానన్న మనవరాలికి ధైర్యం చెప్పి ఆమె చదువు కోసం ఉన్న ఏకైక ఇంటినే అమ్మేసిన ఆటోవాలా గుర్తున్నాడు కదూ. ఇప్పుడు ఆయనకు కొత్త జీవితం లభించింది. ఆ వృద్ధుడి దీన గాథపై స్పందించిన దాతలు ఏకంగా రూ.24 లక్షలు సమకూర్చారు. ద�