Donation

    ఉడతా భక్తి : రామ మందిరానికి ముస్లిం విరాళం

    December 16, 2019 / 06:24 AM IST

    అయోధ్యలో  శ్రీరాముడికి మందిరానికి అన్ని వర్గాల నుంచి విరాళాలు అందుతున్నాయి. ముస్లింలు కూడా విరాళాలు ఇస్తుండటం విశేషం. రామమందిరి నిర్మాణంలో అందరూ భాగస్వామ్యులు కావాలని యూపీ సీఎం యోగి పిలుపునిచ్చారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రతీ ఇం

    నేను సైతం : సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళం

    October 26, 2019 / 03:31 PM IST

    రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి స్ఫూర్తి పొంది, తాను కూడా ఎంతో కొంత సహాయం చేయాలనుకుని ముందుకు వచ్చాడు ఓ హైదరాబాదీ. అనుకున్నదే తడువుగా  సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల రూపాయలు విరాళం అందించాడు.  హైదరాబాద�

    శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ : రూ.10వేలు ఇస్తే బ్రేక్ దర్శనం

    September 23, 2019 / 03:09 PM IST

    టీటీడీ నూతన పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు ఇచ్చే వారికి వీఐపీ బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనున్నారు. కనీస విరాళం 10 వేల

    చంద్రబాబు గొప్ప మనసు : ఒడిశా తుపాను బాధితులకు రూ.15కోట్లు విరాళం

    May 5, 2019 / 03:28 PM IST

    ఏపీ సీఎం చంద్రబాబు.. ఒడిశా ఫొని తుపాను బాధితులకు అండగా నిలిచారు. వారికి ఆర్థిక సాయం ప్రకటించారు. రూ.15 కోట్లు విరాళంగా ఇచ్చారు. తుపాను బాధితులను ఆదుకోవడం

    దారుణం : బిల్లు కట్టలేదని అవయవాలు తీసుకున్న ఆస్పత్రి

    April 24, 2019 / 11:43 AM IST

    నెల్లూరు: కార్పొపోరేట్ ఆస్పత్రుల అరాచకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పేషెంట్ మరణించినా బతికే ఉన్నాడని చెప్పి వైద్యం చేస్తున్నట్లు నటించి డబ్బులు గుంజే ఆస్పత్రుల వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు నెల్లూరులో ఓ కార్పొపోరేట్ ఆస్పత్రి.. �

    మెగా మనసు: రూ.10 లక్షల విరాళం ఇచ్చిన చిరంజీవి

    April 18, 2019 / 05:44 AM IST

    ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌కు చెందిన ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. లారెన్స్‌ నటించిన ‘కాంచన 3’ ప్రీ రిలీజ్‌ వేడుకలో తన చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్న ల

    వెంకన్నపై అంబానీ భక్తి : 1,11,11,111 విరాళం 

    March 25, 2019 / 09:31 AM IST

    తిరుమల : ఆపదమెక్కుల వాడు తిరుమల వెంకన్నపై అంబానీ తన భక్తిని భారీ విరాళం ద్వారా చాటుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతున్న తిరుమల శ్రీవారికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ 1,11,11,111 ని విరాళంగా ఇచ్చారు.  ఈ  వి�

10TV Telugu News