Home » Donation
కరోనా వైరస్ నివారణ కోసం మన టాలీవుడ్ తారలందరూ తమవంతు సాయంగా అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలను ప్రకటిస్తూ వస్తున్నారు. తాజాగా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి హిందూపూర్ శాసనసభ్యులు, బసవతారకం ఇండో
కరోనాపై పోరుకు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు 20 కోట్ల విరాళాన్ని అందించారు. తెలంగాణ ప్రభుత్వానికి 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 10 కోట్ల చొప్పున విరాళాన్ని అందించారు.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి భారత్లోనూ పంజా విసురుతుంది. ఈ చైన్కు బ్రేక్ వేసేందుకు ప్రముఖులంతా కదిలి వస్తున్నారు. ఎంటర్టైన్మెంట్, క్రికెట్, క్రీడా ప్రతినిధులు ఇలా లక్షల్లో విరాళాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఏప్రిల్ 14వరకూ దేశవ
ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎవరికైనా కష్టం అంటే ముందుంటాడు పవన్ కళ్యాణ్.. ఈ మాట ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న కరోనా దేశంలోనూ విస్తరిస్తుండగా.. కరోనా నియంత్రణకు, కరోనాను కట్�
కరోనా నివారణకు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు విరాళం ప్రకటించారు. రూ. 10 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత విరాళంతో పాటు టీడీపీ ఎమ్మెల్యే నెల వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇస్తున్నట్లు తెలిపారు. 2020, మార్చి 24వ తేదీ మంగళవారం ఆయన వీడియో �
కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కరోనాపై యుద్ధంలో ప్రభుత్వానికి పలువురు అండగా నిలుస్తున్నారు. తమవంతు సాయం అందిస్తున్నారు.
లైఫ్ బాయ్ సబ్బుల తయారీ కంపెనీ హిందుస్తాన్ యూనీ లివర్ లిమిటెడ్ కోవిడ్-19 వైరస్ వ్యతిరేక పోరాటంలో తన వంతుగా రూ.100 కోట్ల సాయాన్ని ప్రకటించింది. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించే శానిటైజర్లు, సబ్బులను తక్కువ ధరకే అందిస్తున్నట్లు తెలిపింది
రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి తన వంతు సాయంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి తన బంగారు గాజులు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార పార్టీ
అమరావతి రాజధాని కోసం చేస్తున్న ఉద్యమానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తన గాజులను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. రైతులకు పూర్తి మద్దతుగా మా
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని గ్రామాల్లో సతీసమేతంగా పర్యటిస్తున్నారు. మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎంపీ కేశ