కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ (బీఐఎన్డీ)’ స్కీమ్ కింద 2025-26 లోపు రూ.2,539 కోట్లను ప్రసార భారతికి కేటాయించనున్నట్లు ఆయన తెలిప
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన పదవీ కాలం ఆదివారంతో ముగియనుంది. ఆల్ ఇండియా రేడియోతోపాటు, దూరదర్శన్లో ప్రసంగం ప్రసారమవుతుంది.
Reopening in telangana state : తెలంగాణలో స్కూళ్లు తెరిచేదెప్పుడో అని చర్చించుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా..విద్యా సంస్థలకు తాళాలు పడ్డాయి. గత మార్చి నుంచి స్కూల్స్ విద్యార్థులు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. విద్యార్థుల చదువు, వారి భవిష్యత్ ను దృష్టిల
తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు టీవీ ద్వారా పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆన్లైన్ విద్యా బోధనపై కేంద్రం ఆదేశాలు జారీ చేసినా అది ప్రైవేటు స్కూల్స్ కు పరిమితమయ్యే పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప�
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇంట్లో బోర్ కొడుతున్న వారి కోసం బాగా ఆదరణ పొందిన సీరియల్స్ను దూరదర్శన్ పునఃప్రసారం చేస్తోంది. ఇప్ప
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితయ్యేలా దూరదర్శన్ ఇప్పటికే రామాయణం, మహాభారతం సీరియళ్లను మళ్లీ ప్రసారం చేయాలని నిర్ణయిం�
దూరదర్శన్ ఛానల్ లో 30 ఏళ్ల క్రితం ప్రసారమై దేశాన్ని భక్తి సాగరంలో ఓలలాడించిన రామానంద్ సాగర్ రామాయణ్ సీరియల్ ను దూరదర్శన్ మళ్లీ ఇన్నేళ్శకు పునః ప్రసారం చేస్తోంది. 1987-88 మధ్య కాలంలో ప్రముఖ హిందీ దర్శకుడు రామానంద్ సాగర్ దర్శకత్వంలో రామ
విజయవాడలోని దూరదర్శన్ సప్తగిరి రీజనల్ న్యూస్ విభాగంలోని వివిధ రకాల ఖాళీలను భర్తీ చేయటానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇవి రెగ్యులర్ ఎంప్లాయ్ మెంట్ పోస్టులు కావు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్దులకి నె�
సెప్టెంబర్ 30,2019న మద్రాస్ ఐఐటీ స్నాతకోత్సవం కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొని ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోడీ ఐఐటీ మద్రాస్లో చేసిన ప్రసంగం ప్రసారాన్ని నిలిపివేసినందుకు చెన్నై దూరదర్శన్ కేంద్రం డీడీ పొ�
ఎన్నికల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై CEC కఠిన చర్యలు తీసుకొంటోంది. తాజాగా దూరదర్శన్కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. పార్టీలకు సమయం కేటాయించే అంశంపై ప్రతిపక్షాలు ఈసీకి కంప్లయింట్ చేశాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్ప�