-
Home » Double Century
Double Century
ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన గిల్.. రెండో టెస్టులో డబుల్ సెంచరీ
శుభ్మన్ గిల్ 311 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్లతో 200 పరుగులు చేశాడు.
Shubman Gill: డబుల్ సెంచరీతో ఎలైట్ గ్రూపులో శుభ్మన్ గిల్.. ట్వీట్ చేసిన ఐసీసీ
వన్డే ఫార్మాట్ చరిత్రలో పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ ఒక్కడే 18 మ్యాచ్లలో వెయ్యి రన్స్ స్కోర్ చేశాడు. ఆ తరువాతి స్థానంలో గిల్ నిలిచాడు. వన్డే కెరీర్లో గిల్ కేవలం 19 మ్యాచ్లలో వెయ్యి పరుగుల మైలురాయిని దాటాడు.
బంగ్లా బౌలర్లతో ఇషాన్, కోహ్లీ చెడుగుడు
బంగ్లా బౌలర్లతో ఇషాన్, కోహ్లీ చెడుగుడు
India vs Bangladesh 3rd ODI: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. ఇంతకుముందు ఎవరెవరు చేశారంటే?
ఇషాన్ కిషన్ బంగ్లా బౌలర్లపై బౌండరీలతో విరుచుకు పడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా ఆడాడు. 126 బంతుల్లో 23 ఫోర్లు 9 సిక్స్ లతో (200) డబుల్ సెంచరీ సాధించాడు.
Double Century In T20: టీ-20లో డబుల్ సెంచరీ.. అద్భుత ఘనత సాధించిన విండీస్ క్రికెటర్
మొత్తం 120 బంతులు ఉండే మ్యాచ్లో అతడే 77 బంతులను ఆడి 205 పరుగులు సాధించాడు. ఈ ఘనత సాధించిన క్రికెటర్ వెస్టిండీస్ ఆల్రౌండర్ రకీం కార్నెల్. మన వాళ్లకు అతడు అంతగా తెలియకపోవచ్చు. ఎందుకంటే తన జాతీయ జట్టు తరఫున ఆడింది తొమ్మిది టెస్టులు మాత్రమే. అయితే
Cheteshwar Pujara: చతేశ్వర్ పూజారా రీసెంట్ డబుల్ సెంచరీ
భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ ఛతేశ్వర్ పూజారా ఇంగ్లాండ్ గడ్డపై కౌంటీల్లో రికార్డుల మోత మోగించేస్తున్నాడు. సస్సెక్స్ టీమ్కి ఆడుతున్న ఛతేశ్వర్ పూజారా తాజాగా మిడిల్సెక్స్ టీమ్తో జరుగుతున్న మ్యాచ్లో డబుల్ సెంచరీ బాదాడు.
తండ్రికి తగ్గ తనయుడు : 2నెలల్లో మళ్లీ డబుల్ సెంచరీ
రాహుల్ ద్రవిడ్.. క్రికెట్ ఫ్యాన్స్ కు పరిచయం అక్కర్లేని పేరు. ఆటలో నిలకడకు మారు పేరు. ద వాల్ అని ముద్దుగా పిలుస్తారు. క్రీజులో ఒక్కసారి నిలదొక్కుకున్నాడంటే.. ఇక
డబుల్ సెంచరీతో వెనుదిరిగిన రోహిత్
రాంచీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా-టీమిండియా ఓవర్ నైట్ స్కోరు 224/3తో రెండో రోజు ఆటను ఆరంభించిన భారత్ దూకుడుగా ఆడింది. ఉదయం ఆటలో సెంచరీకి మించిన స్కోరుతో రహానె వెనుదిరిగితే లంచ్ బ్రేక్ తర్వాత రోహిత్ డబుల్ సెంచరీ దాటేసి పెవిలియన్ బాటపట్టాడు.
డబుల్ సెంచరీల్లోనూ కోహ్లీనే నెం.1
దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. ఆటలో రెండో రోజైన శుక్రవారం 273/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన భారత్.. దూకుడుగా ఆడి 601 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిం�
సిడ్నీ టెస్టు : పుజారా డబుల్ సెంచరీ మిస్
సిరీస్లో మూడో శతకం నమోదు మెప్పించిన మయాంక్ అగర్వాల్ రాహుల్, కోహ్లి, రహానె విఫలం సిడ్నీ : కొరకరాని కొయ్యగా ఉన్న టీమిండియా బ్యాట్ మెన్ పుజారాను ఎట్టకేలకు కంగారులు అవుట్ చేశారు. క్రీజులో పాతుకపోయి…సెంచరీ బాది…డబుల్ సెంచరీ వైపు దూసుకె