Home » Drama
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ లీడర్ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. సొంత పార్టీ నేతలు కూడా ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మెజార్టీ లేకపోయిన�
ఎన్నికలకు నామినేషన్ల పర్వం స్టార్ అయిపోయింది. TDPలో మాత్రం సీట్ల కేటాయింపు కొలిక్కి రాలేదు. నరసరావుపేట పార్లమెంట్ విషయంలో టీడీపీ తర్జనభర్జనలు పడుతోంది. రాయపాటి సాంబశివరావు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆఖరి నిమిషంలో ఆ ప్రతిపాదనను టీడ
పాకిస్తాన్ మీడియా కొత్త డ్రామా ఆడింది. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ చనిపోయాడు అని సోషల్ మీడియాలో దుష్ప్రచారం
దేశభక్తి ఉంటే సైన్యంలో చేరి పోరాడాలి తప్ప ఫేస్ బుక్ లో కాదని ఎయిర్ఫోర్స్ మాజీ అధికారి భార్య విజేత మందవ్ గేన్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని బుడ్గామ్ లో గత వారం ఎంఐ-17 వీ5 చాపర్ కూలి ఏడుగురు సైనికులు చనిపోయారు. అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్�
కర్ణాటక : రాజకీయాల్లో ఆపరేషన్లు, ఎత్తుకు పై ఎత్తులు కాస్త దారి మళ్ళాయి. ఫిబ్రవరి 08వ తేదీ శుక్రవారం బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో జరిపిన డీల్కు సంబంధించి ఆడియో విడుదలయ్యాక బీజేపీ సైతం అటువంటి ఎత్తుగడలకు సిద్ధమై