Home » drinking water
పూరీ జగన్నాథుడు కొలువైన పూరీ నగరం అరుదైన ఘనతను సాధించింది.లండన్, న్యూయార్క్, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాల్లో వలెనే రోజంతా అంటే 24 గంటలు మంచినీటి సరఫరాను అందించే నగరంగా పేరొందింది. ఎటువంటి ఫిల్టర్ చేయకుండానే పరిశుభ్రమైన నీటిని 24గంటలు అందిం�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోమవారం(జూలై 5,2021) పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు జలమండలి అధికారులు తెలిపారు.
Elephant : అప్పుడప్పుడు జంతువులు చేసే కొన్ని పనులు మనుషులకు మంచి కాలక్షేపం ఇస్తాయి. చాలా మంది జంతువులు చేసే పనులను చాలా ఆసక్తిగా చూస్తుంటారు. ఒక్కోసారి జంతువులు మనుషులకంటే తెలివిగా ప్రవర్తిస్తుంటాయి.. ఇక ఇవి చేసే వింత పనుల వీడియోలను చూసి ఆనందిస్త
కర్ణాటకలోని ఒక గ్రామంలో గ్రామస్తుల దాహార్తి తీర్చటానికి ఓ వ్యక్తి 32 అడుగులు బావిని తవ్వి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాడు.
Tragedy in gutter Gujarat : కలుషితమైన నీరు త్రాగి నలుగురు మృతి చెందిన విషాద ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. మరో 72మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. సూరత్ సమీపంలోని కఠోర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనపై సూరత్ మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టారు. అధికార�
Corona Drinking Water : కరోనా…కరోనా..కరోనా.. ఎవరి నోట విన్నా ఇదే మాట. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే చర్చ. అంతలా మన జీవితాలను ప్రభావితం చేసింది ఈ మహమ్మారి. ఏడాది క్రితం వెలుగుచూసిన మహమ్మారి.. ఇంకా వెంటాడుతూనే ఉంది. మనుషుల ప్రాణాలు తీస్తూనే ఉంది. దీంతో కరోనా పీడ ఎ
తాగేనీటిలోనూ కరోనా రెండు రోజులపాటు బతికే ఉంటుందని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్ర తెలిపారు. నీటి ఉష్ణోగ్రత, అందులోని ఇతర పదార్థాలపై ఆధారపడి వైరస్ బతికి ఉంటుందని అన్నారు.
వేసవికాలం వచ్చింది.. ఒకవైపు కరోనా.. మరోవైపు ఎండలు.. ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు.. ఇటువంటి పరిస్థితిలో మూగ జీవాలు కూడా కనీసం నీళ్లు లేక కొన్నిచోట్ల అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలోనే దాహంతో ఉన్నఓ కోతికి టూరిస్టు దాహం తీర్చగా.. దీనికి సంబంధించి
అదో దట్టమైన అటవీ ప్రాంతం. దానికి సమీపంలో గ్రామం ఉంది. అక్కడ కరెంట్ లేదు. సరికదా.. రోడ్డు కూడా లేదు. అలాంటి మారుమూల ప్రాంతంలో 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. రోడ్డు లేకపోయినా, విద్యుత్ లేకపోయినా వారి దాహం మాత్రం తీరింది.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని ఓ దేవాయలంలో నీళ్లు తాగిన ఓ బాలుడిని దారుణంగా కొట్టిన విషయం తెలిసిందే. దేవాలయంలోకి వచ్చి నీళ్లు తాగాడని ఆ బాలుడికి ఇప్పుడు రూ. 10 లక్షల విరాళాలు పోగయ్యాయి. స్వచ్ఛంద సంస్థ కెటో బాధిత బాలుని కోసం ఆన్లైన్ లో నిధులు సే�