Home » Drone Attack
సౌదీ అరేబియాలోని అభా ఎయిర్పోర్టులో డ్రోన్ దాడి జరిగింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి పైగా గాయాలకు గురైనట్లు అధికారులు చెప్తున్నారు.
తాలిబన్ ఆక్రమిత అప్ఘానిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకు మరింత ఆందోళకరంగా మారుతున్నాయి. వరుస బాంబు పేలుళ్లతో రాజధాని కాబూల్ దద్దరిల్లుతోంది.
జమ్మూలో డ్రోన్ దాడులతో ఢిల్లీలో హైఎలెర్ట్ ప్రకటించారు అధికారులు. దేశరాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక కట్టడం ఎర్రకోటలోకి ప్రవేశాలను నిలిపివేస్తూ ఆంక్షలు విధించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసే వరకు ఆంక్షలు కొనసాగుతాయి.
ఆగస్టు-15 కి ముందు దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీలో హైలర్ట్ విధించారు.
కశ్మీర్లోని ఎయిర్ఫోర్స్ లో డ్రోన్ కనిపించింది మొదలు దేశవ్యాప్తంగా డ్రోన్ల అలజడి వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు డ్రోన్ కలకలం శ్రీశైలం పుణ్యక్షేత్రంలోనూ కనిపించింది.
పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ భారతీయ రాయబార కార్యాలయం వద్ద డ్రోన్ కలకలం రేపింది. భారత హైకమిషన్ కాంపౌండ్పై డ్రోన్ కనిపించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వరుస డ్రోన్ దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్లోని భద్రతా దళాలు మరింత అలర్ట్ అయ్యాయి.
రక్షణ రంగంలో భవిష్యత్ సవాళ్లపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..కేంద్ర హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్ తో సమావేశమై చర్చించారు.
పాకిస్థాన్ ప్రేరిపిత ఉగ్రవాద సంస్థలు, పాక్ అండదండలతో భారత్ పై దాడులకు తెగబడుతున్నాయి. భారత ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారు జామున 1.30 నిమిషాల సమయంలో భారత ఎయిర్ వేస్ స్థావరాన్ని టార్గెట్ చేసి డ్రోన్ �
బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమానీపై అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే సులేమానీని యూఎస్ దళాలు హతమార్చే కొద