Home » Drugs
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ మంగళవారం దీనిపై విచారణకు ఆదేశించారు. బాలీవుడ్లో డ్రగ్ మాఫియాపై మాట్లాడినందుకు, ఆమెనే డ్రగ్స్ తీసుకుంటుందంటూ ఇటీవల క�
బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెరపైకి డ్రగ్స్ వ్యవహారం వచ్చింది. దీంతో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. బాలీవుడ్ తో పాటు శాండ
Sushant Singh Rajput case: డ్రగ్స్.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ స్క్రీన్ మీదకొచ్చిన టాపిక్. ఈసారి కూడా.. డ్రగ్ ఇష్యూ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బ్లాస్ట్ అయ్యింది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో.. ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్ హాట్ టాపిక్గా మారింది. ఇంత
హైదరాబాద్ జిన్నారంలోని పారిశ్రామికవాడ నుంచి ముంబై తరలిస్తున్న మాదకద్రవ్యాల పట్టివేత కేసులో పోలీసులు బుధవారం మరో రూ. 6కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వివిధ సోదాల్లో రూ.100 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఎవరికీ తెలియకుండా..పోలీసుల కన్నుగప్పి భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఏకంగా ల్యాబ్ లోనే డ్రగ్స్ తయారు చేస్తుండడం గమనార్హం. జిన్నారం ప్రాంతంలో ఓ ల్యాబ్ లో డ్రగ్స్ తయార�
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్కు క్యాన్సర్ మూడో దశలో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంజయ్కు వైద్యు�
మద్యం సేవిస్తున్నారా? లో-రిస్క్ ఆల్కహాల్ సేవించే అలవాటు ఉందా? తస్మాత్ జాగ్రత్త.. రెండు పెగ్గెలే కదా.. ఒక్కసారికి ఏమైందిలే.. ? అని గ్లాసులు మీద గ్లాసులేత్తేస్తుంటారు. ఒక పెగ్ తో మొదలైన కాస్తా.. పీకల్దాక తాగేస్తుంటారు.. రెండే రెండు పెగ్ లేస్తే సేఫ్ �
పంజాబ్ లో కలకలం రేపిన కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ఆదివారం నాటికి మృతుల సంఖ్య 98మందికి చేరింది. ఈ నకిలీ మద్యం అమ్మిన ఆరోపణలపై పంజాబ్ పోలీసులు ఇప్పటివరకు 25మందికి పైగా అరెస్టు చేశారు. హూచ్ విషాదం వెనుక ముగ్గురు మహిళలు కూడా
కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉండి చికిత్స(హోం ఐసోలేషన్) పొందుతున్న కరోనా బాధితులకు ఇక వారి ఇళ్ల వద్దకే కరోనా కిట్ ను సరఫరా చేస్తుంది. హోం ఐసోలేషన్ లో ఉండేవారికి చికిత్సకు అవసరమైన ఔషదాలు, మాస్కులు,
కరోనా పేషెంట్లు కోలుకునేందుకు రెండు విసృతంగా ఉపయోగించే డ్రగ్స్ ను కలిపి (కాంబో) వాడటం ద్వారా ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయని బంగ్లాదేశ్లోని ఓ సీనియర్ డాక్టర్ నేతృత్వంలోని మెడికల్ టీమ్ తెలిపింది. దేశంలోని ప్రముఖమైన ఫిజీషియన్స్ కూడా ఉన్న ఈ మెడి