విద్యాసంస్థలకు మత్తు పదార్థాలను రవాణా చేసే స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. ఈమేరకు ఆయన (శుక్రవారం నవంబర్ 8, 2019) మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలకు, కళాశాలలకు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల ఆట కట్టిస్తామన్నారు. వ
చెన్నై విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్ధాలు బయట పడ్డాయి. చెన్నై నుంచి అమెరికాకు ఎయిర్ కొరియర్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న లక్షా 37వేల మత్తు టాబ్లెట్స్ ను అధికారులు సీజ్ చేశారు.
పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ పై ఉన్న కోపాన్ని తన ప్రజలపై చూపెట్టింది. అత్తమీద కోపం బిడ్డపై చూపెట్టినట్లుగా అయ్యింది పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. భారత ప్రభుత్వం కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీంతో భారత్ పై కక్ష సాధించటమే �
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతూనే ఉంది. పోలీసులు ఎన్ని సార్లు దాడులు చేసి డ్రగ్స్ రాకెట్ ముఠాలను అరెస్టు చేస్తున్నప్పటికీ, యూత్ వాటిని వాడకుండా నిరోధించలేకపోతున్నారు. తాజాగా డ్రగ్స్ ఓవర్ డోస్ కావటంతో ఓ యువకుడు మృత్యు
తమిళనాడు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని పొల్లాచి సెక్స్ రాకెట్ కేసు విచారణలో ఉండగానే…….అదే ఫామ్ హౌస్ లలో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసారు. పొల్లాచి సమీపంలోని సేతముడై ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్ పై పోలీసులు �
స్మార్ట్ సిటీ విశాఖ మాదకద్రవ్యాల మాఫియాకు అడ్డాగా మారుతోంది. ఊహించని రీతిలో నగర శివార్లలోనే కాదు.. నడిఒడ్డున కూడా మత్తులో ముంచెత్తడానికి ఎన్నో అడ్డాలు
విశాఖపట్నం: సాగర తీరంలో డ్రగ్స్ సంస్కృతి జడలు విప్పుతోంది. వీకెండ్ పార్టీల పేరుతో యువత ప్రమాదకరమైన డ్రగ్స్ను వినియోగిస్తోంది. బొంబాయి, హైదరాబాద్లాంటి నగరాలకు పరిమితం అయిన రేవ్ పార్టీ కల్చర్ విశాఖ తీరాన్ని తాకింది. రుషికొండ సమీపంలో�
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్బంగా , ఇప్పటి వరకు దేశంలో చేపట్టిన తనిఖీల్లో మొత్తం రూ.1253.59 కోట్ల విలువజేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకడటించింది. దీంట్లో ల సరైన పత్రాలు లేకు
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది. భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. నలుగురు సభ్యులను
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది. స్టూడెంట్స్ని టార్గెట్గా చేసుకుని డ్రగ్స్ దందా చేస్తున్న ఓ విదేశీ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళను