Drugs (మాదక ద్రవ్యాలు) దందా చేసే వాళ్లకు ముంబై అడ్డాగా మారిపోయిందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) విధుల్లో భాగంగా ఈ విషయం వెల్లడైంది. ‘ఇండియాలోని పలు మెట్రో సిటీలకు ప్రధాన గమ్య స్థా�
Yoga Enthusiast From US Raped : భారతదేశంలోని మహిళలకే కాదు…విదేశాల నుంచి వచ్చిన మహిళలకు దేశంలో భద్రత కరువైందనిపిస్తోంది కొన్ని సంఘటనలు చూస్తే … యూఎస్ నుంచి వచ్చి, ఉత్తారఖండ్ లో జీవిస్తున్న ఒక పర్యాటకురాలిపై ఒక వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాధితు�
Hyderabad Drugs seized : హైదరాబాద్ లో డ్రగ్స్ అనేక మార్గాల్లో సరఫరా అవుతోందని, ప్రధానంగా ఆన్ లైన్ లో ఆర్డర చేస్తే నేరుగా ఇంటి వద్దకే స్పీడ్ పోస్టు ద్వారా అవి చేరుతున్నాయని ఎక్సైజ్ శాఖ సంచలన విషయాలు వెల్లడించింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) సమాచ
ఆత్మ నిర్భర్ భారత్తో చైనా వణికిపోతుంది. భారత్ను దెబ్బతీసేందుకు కుట్రల మీద కుట్రలు రచిస్తోంది. తాజాగా భారత్కు ఎగుమతి చేసే మెడిసిన్స్కి సంబంధించిన ముడిసరుకులపై భారీగా ధరలు పెంచాలని డిసైడ్ అయ్యింది. దాదాపు 10 నుంచి 20శాతం ధరలు పెంచాలని భావ�
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ మంగళవారం దీనిపై విచారణకు ఆదేశించారు. బాలీవుడ్లో డ్రగ్ మాఫియాపై మాట్లాడినందుకు, ఆమెనే డ్రగ్స్ తీసుకుంటుందంటూ ఇటీవల క�
బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెరపైకి డ్రగ్స్ వ్యవహారం వచ్చింది. దీంతో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. బాలీవుడ్ తో పాటు శాండ
Sushant Singh Rajput case: డ్రగ్స్.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ స్క్రీన్ మీదకొచ్చిన టాపిక్. ఈసారి కూడా.. డ్రగ్ ఇష్యూ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బ్లాస్ట్ అయ్యింది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో.. ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్ హాట్ టాపిక్గా మారింది. ఇంత
హైదరాబాద్ జిన్నారంలోని పారిశ్రామికవాడ నుంచి ముంబై తరలిస్తున్న మాదకద్రవ్యాల పట్టివేత కేసులో పోలీసులు బుధవారం మరో రూ. 6కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వివిధ సోదాల్లో రూ.100 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఎవరికీ తెలియకుండా..పోలీసుల కన్నుగప్పి భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఏకంగా ల్యాబ్ లోనే డ్రగ్స్ తయారు చేస్తుండడం గమనార్హం. జిన్నారం ప్రాంతంలో ఓ ల్యాబ్ లో డ్రగ్స్ తయార�
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్కు క్యాన్సర్ మూడో దశలో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంజయ్కు వైద్యు�