Home » Drunk man
Tirupati : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో అర్ధరాత్రి వేళ మందుబాబు హాల్చల్ చేశాడు. ఏకాంత సేవ ముగిసిన తరువాత ఆలయంలోకి ప్రవేశించిన వ్యక్తి.. ఆలయం గోపురంపైకి ఎక్కాడు. మూడు గంటలపాటు హైడ్రామా అనంతరం భద్రతా సిబ్బంది బలవంతంగా అతన్ని కిందికి తీ
సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చిర్రెత్తుకొచ్చిన ఆ వృద్ధుడు తాగుబోతు తల పట్టుకుని నేలపై పడేయాలనుకుంటాడు. ఆ సమయంలో తాగుబోతు ఆ వృద్ధుడి కాలర్ పట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
చాలాచోట్ల మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. రకరకాల ఫీట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఒడిశాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి సైన్ బోర్డుపై పుష్-అప్ లు చేసిన వీడియో వైరల్ అవుతోంది.
గాల్లో రయ్ మంటూ దూసుకుపోతున్న విమానంలో ఓ మందుబాబు ఒళ్లు తెలియని మత్తులో తోటి ప్రయాణీకురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఎయిర్ ఇండియా ఫ్లయిట్ లో 2022 నవంబర్ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఏటంటే తాగుబోతు చ�
అతడి పేరు యోగేంద్ర యాదవ్. అప్పుడప్పుడు మద్యం తాగేవాడు. ఆ మత్తులో ఏం చేస్తున్నాడో అతడికే తెలిసేది కాదు. ఇటీవల మద్యం తాగి, ఆ మైకంలో బావిలో పడిపోయాడు. యోగేంద్ర యాదవ్ బావిలో ఉన్నాడని అతడి భార్య నాలుగు రోజుల తర్వాత గుర్తించింది. దీంతో యోగేంద్ర చివ�
తన కుటుంబ సభ్యులు దుబాయ్ వెళ్లకుండా ఆపేందుకు, వాళ్లు ప్రయాణించే విమానంలో బాంబు ఉందని బెదిరించాడో వ్యక్తి. దీంతో విమానం నిలిచిపోయింది. పూర్తిగా విమానంలో తనిఖీలు చేసిన పోలీసులు ఏ బాంబూ లేదని తేల్చారు. తర్వాత ఫేక్ కాల్ చేసిన నిందితుడిని పట్టు�
సభ్య సమాజం తలదించుకునే సంఘటన కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
కడప జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో కోసం వేచి ఉన్న కూలీలపైకి జేసీబీ దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు.
Drunk Man Kills Wife: అత్తారింట్లో ఫుల్లుగా తాగిన వ్యక్తి భార్యతో గొడవపడ్డాడు. మద్యం మత్తులో హత్య చేసి శవం పక్కనే రాత్రంతా పడుకున్నాడు. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. రాజ్కుమార్ (32) బురారీలోని సంత్ నగర్ లో ఉంటున్నాడు. అత్తారింటికి వ
AC ఆన్ చేసి ఉండగా ఆల్కహాల్ తాగి కారులో పడుకున్న వ్యక్తి అలాగే చనిపోయాడు. మృతుడిని సుందర్ పండిట్గా గుర్తించారు. అతని సోదరుడు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఏసీ ఆన్ చేసి ఉన్న సమయంలో ప్రాణాంతకమైన కార్బన్ మొనాక్సైడ్ ఎక్కువగా ప�