Home » Dubai
విదేశాల్లో ఉద్యోగం.. లక్షల్లో జీతం వస్తుందని ఓ ఏజెంట్ చెప్పిన మాయ మాటలు నమ్మిన ఓ వివాహిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దేశం కాని దేశంలో తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఉద్యోగం లేదు సరికదా తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడింది. వీసా గడు�
భారీ వర్షాలకు యూఏఈ అతలాకుతలమవుతోంది. పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. నివాస ప్రాంతాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. వరదల ప్రభావంతో ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.
కామారెడ్డి జిల్లాలో ఒక వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలు రావటం కలకలం రేపింది.
హీరోయిన్ పూర్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, టీవీ షోలతో బిజీగా ఉంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. తాజాగా ఓ దుబాయ్ ఈవెంట్ లో ఇలా మెరిపించింది.
దుబాయ్ నుంచి ఇటీవల విజయవాడ వచ్చిన ఓ కుటుంబంలోని రెండేళ్ల చిన్నారికి మంకీపాక్స్ ను పోలిన లక్షణాలు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాలికకు మంకీపాక్స్ అయ్యుంటుందన్న అనుమానంతో నమూనాలు సేకరించి, వాటిని పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు.(
విమానంలో కాలిన వాసన వస్తుందన్న కారణంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని దారి మళ్లించారు. శనివారం రాత్రి కాలికట్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని దారి మళ్లించి, మస్కట్లో ల్యాండ్ చేశారు.
ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ లేదా ప్రయారిటీ ల్యాండింగ్ కాదని, నార్మల్ ల్యాండింగే అని స్పైస్జెట్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విమానం కరాచీలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. ప్రయాణికుల్ని కరాచీ నుంచి త�
ఢిల్లీ నుంచి దుబాయ్కు బయల్దేరిన స్పైస్జెట్ SG-11 విమానాన్ని సాంకేతిక లోపం ఉండటంతో కరాచీ (పాకిస్థాన్)లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని న్యూస్ ఏజెన్సీ ANI ట్వీట్ లో వెల్లడించింది.
ఎయిర్ పోర్టులోంచి టేకాఫ్ తీసుకున్న విమానం గాల్లో ఎగురుతుండగా రంధ్రం పడితే ఎలాగ ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి.... భయం వేసిందా.... కానీ రంధ్రం పడింది.
ముంబై ఎయిర్ పోర్టు వద్ద కిడ్నాపైన నందగిరి వాసి మత్తమల్ల శంకరయ్య ఆచూకి ఇంతవరకు దొరకలేదు. వారం రోజులుగా అతను కిడ్నాపర్ల చెరలోనే ఉన్నాడు.