Home » Dubai
ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు దాటుతున్నా ఇంకా స్టార్ హీరోయిన్స్ గా సినిమాలు చేస్తున్నారు త్రిష, నయనతార. తాజాగా వీరిద్దరూ దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఒకే ఫ్రేమ్ లో ఉండటంతో �
హీరోయిన్స్ త్రిష, ఛార్మి, నికిషా పటేల్ ఎప్పట్నుంచో క్లోజ్ ఫ్రెండ్స్. తాజాగా ఈ ముగ్గురు హీరోయిన్స్ దుబాయ్ ట్రిప్ కి వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేసారు. ఈ ఫోటోలను ముగ్గురు తమ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఛార్మి ఇప్పుడు హీరోయిన్ గా మానేసి నిర్మాతగా స�
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తన భార్య హరిణ్య రెడ్డితో కలిసి దుబాయ్ లో హానీమూన్ ఎంజాయ్ చేస్తున్నాడు. దుబాయ్ ట్రిప్ నుంచి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు రాహుల్, హరిణ్య.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ తన భార్య తేజస్విని, కొడుకుతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని చేసుకోడానికి దుబాయ్ వెళ్లారు. దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తేజస్విని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో అందరి కళ్లు ఉన్నది మాత్రం విదేశీ ప్లేయర్ల మీదే. సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ మీద అందరి దృష్టి ఉంది, వెంకటేష్ అయ్యర్ మీద కూడా కొంత ఆశ ఉంది.
ఇటీవల అల్లు అర్జున్ తన భార్య, పిల్లలతో దుబాయ్ వెకేషన్ కి వెళ్ళాడు. అక్కడే అల్లు అర్హ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసారు. తాజాగా బన్నీ భార్య స్నేహ అల్లు అర్హ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Real Estate : ముంబైలో ఈ సంస్థ చేపట్టే నిర్మాణం పూర్తయితే దేశంలోనే అత్యంత ఖరీదైన నిర్మాణాల్లో ఒకటిగా నిలవనుంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ లో చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో రామ్ చరణ్, రానా దగ్గుబాటి(Rana-Ram charan) ఫ్రెండ్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు ఇప్పటికే దుబాయ్కు చేరుకుంది. టీమ్ఇండియా (Team India)తన తొలి మ్యాచ్ను ఆతిథ్య యూఏఈతో సెప్టెంబర్ 10న ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు ప