Home » dubbaka by poll
fake news: తెలంగాణ కాంగ్రెస్ బృందం కాసేపట్లో డీజీపీని కలవనుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలో డీజీపీతో భేటీ కానున్నారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు.
polling stopped in dubbaka: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు. కాగా, కొన్ని చోట్ల పోలింగ్ నిలిచిపోవడం, ఆలస్యంగా ప్రారంభం కావడం వంటివి జరిగాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్ పల్లిలో ఈవీ�
mistakes in dubbaka voter list: దుబ్బాక బై పోల్ లో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఓటర్ లిస్టు తప్పుల తడకగా ఉంది. ఓటర్ లిస్టులో ఫొటో ఒకరిది ఉంటే, పేరు మరొకరిది ఉంది. ఓటర్ లిస్టులో తప్పుల కారణంగా లక్ష్మీప్రియ అనే మహిళ ఓటు వేయలేకపోయారు. దీంతో ఆమె భావోద్వేగ�
KTR Satirical Comments On BJP : బీజేపీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సెటైర్స్ వేశారు. బీజేపీ పార్టీకి చెందిన నేత శ్రీధర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ �
Minister KTR Fires On BJP Leaders : దుబ్బాక ఉప ఎన్నిక వేడి హైదరాబాద్ను తాకింది. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ ముందు ఆ పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయడం రాజకీయంగా కలకలం రేపింది. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు బీజేపీ కుట్రలు చేస్త
dubbaka bypoll.. దుబ్బాక ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యం కానుంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో తర్జనభర్జనలు పడుతున్నాయి. టీఆర్ఎస్ తర�
తెలంగాణ కాంగ్రెస్కు స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. కానీ, చాలా కాలంగా ఆమె యాక్టివ్ పాలిటిక్స్లో కనిపించడం లేదు. సినీ నటిగానే కాకుండా రాజకీయాల్లో సైతం తన ముద్ర వేసిన విజయశాంతి… మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని వీడి
దుబ్బాక ఉప ఎన్నికలపై ప్రతిపక్షాలు కన్నేశాయి. ప్రిస్టీజియస్గా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం నిజామాబాద్ వ్యూహాన్ని అమలు చేయాలని ప్లాన్ చేసుకున్నాయి. అక్కడ అమలు చేసిన వ్యూహం వర్కవుట్ అయితే అధికార ట