Home » dubbaka
dubbaka result repeat in sagar bypoll: నాగార్జున సాగర్ ఉపఎన్నికలోనూ దుబ్బాక ఫలితం రిపీట్ అవుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ జోస్యం చెప్పారు. బలహీన వర్గాల ప్రజలందరూ బీజేపీకి అనుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. 2023లో తెలంగాణలో అధికారమే ధ్యేయంగా పార్టీ ముంద�
Telangana BJP Stratagy in MLC, Bye-poll Elections : టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్గా బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడాలని భావిస్తోంది. ఇందుకోసం పక్కా ప్లాన్ను రూపొందిస్తోంది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చి�
BJP operation Aakarsh : దుబ్బాకలో గెలిచింది.. జీహెచ్ఎంసీలో సత్తా చాటింది. వరుస విజయాలు తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇదే ఊపుతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయాలని బీజేపీ కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. కమలంలో జోష్ పెరగడంత�
congress in shock: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా కాంగ్రెస్ విషయానికొస్తే.. పూర్తి ఆత్మరక్షణలో పడిందనే చెప్పాలి. తెలంగాణ ముఖచిత్రంలో తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ వచ్చిన పార్�
bjp mlc elections: రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఉప ఎన్నిక ఉత్కంఠ రేపింది. ఈ ఫలితం త్వరలో జరగబోయే నల్గొండ-వరంగల్-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్ర ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఉప ఎన్నిక ఫలితం తమ పార్టీకి అనుకూలం
ap government dubbaka:తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో ఏపీలో కొత్త అంచనాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఫైట్ ఉంది.
bandi sanjay ghmc: జీహెచ్ఎంసీ ఎన్నికలు రాజకీయ వేడిని పెంచాయి. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు సై అంటే స�
Raghunandan quash petition : దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో సిద్దిపేటలో జరిగిన ఘటన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. సిద్దిపేటలో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన బంధువుల ఇళ్లళ్లో రూ.18 లక్షలు లభించాయంటూ రెవెన్యూ అధ
TRS leader died : దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిని తట్టుకోలేక ఆ పార్టీ నేత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్లశ్రీరాంపూర్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. కాల్వశ్రీరాంపూర్ సింగిల్ విండో డైరెక్టర్ పులి సత్యనారా�
Raghunandan Rao respond : తన విజయాన్ని దుబ్బాక ప్రజలకు అంకితం చేస్తున్నట్లు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రకటించారు. తన చివరి శ్వాస వరకు దుబ్బాక ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. గెలుపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దుబ్బాకలో బీజేపీ విజయంతో పాలకులకు కనువ�