Home » Dussehra
దసరా సీజన్ కావడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు స్టార్ట్ చేసేశాయి. టికెట్ ధరలు భారీగా పెంచేశాయి. విశాఖ నుంచి హైదరాబాద్ కు వచ్చే ప్రత్యేక బస్ టికెట్ పై 200శాతం రేట్లను పెంచేశాయి. వైజా
బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని తెలంగాణలోని విద్యాలయాలకు ప్రభుత్వం సెలువులు ప్రకటించింది. బుధవారం(అక్టోబర్ 5, 2021) నుంచి రాష్ట్రంలోని స్కూల్స్ కు దసరా సెలవులు ఇవ్వనున్నారు.
అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దేవదాయశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
కరోనా ఇంకా పోలేదు. ప్రస్తుతానికి వైరస్ వ్యాప్తి తగ్గింది అంతే.. కరోనా కేసులు తగ్గిపోయి.. ఇంకా మాస్క్ లతో పనేంటి? అనుకుంటే పొరపాటే..
Dharani Portal : భూ పరిపాలనలో కొత్త శకం ప్రారంభమైంది. దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు ధరణితో శాశ్వత పరిష్కారం దొరికింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పోర్టల్.. తెలంగాణ వాకిట్లోకి వచ్చేసింది. దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో ధరణిని లాంచ్ చేసిన సీఎం కేస
Tollywood Celebrities Dussehra:
Light A Lamp For Soldiers దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి మోడీ. ప్రతినెలా చివరి ఆదివారం రేడియో కార్యక్రమం “మన్ కీ బాత్” ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడుతారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల చివరి ఆదివారమైన ఇవాళ(అక్
సమ్మర్ హాలీడేస్ కు ధీటుగా సంక్రాంతి, Dussehra, దీపావళి వంటి రోజులు సినీ ఇండస్ట్రీకు బాగా అనుకూలమైన రోజులు. థియేటర్స్ బిజీబిజీగా ఉండే టైం అది. సినిమాలు ఆడితే లాభాలు ఓకే కానీ, పండగ రోజుల్లోనూ సందడి లేకపోతే ఇక చేసేదేముంటుంది. థియేటర్స్కు కరోనా వ్యాప�
భారత్ ఉత్సవాల పుణ్యభూమి అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలన్నారు. ఇవాళ(అక్టోబర్-8,2019) ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 10లోని రామ్ లీలా మైదానంలో జరిగిన దసరా కార్యక్రమానికి మోడీ హాజరయ్యారు. ఈ సందర్భం
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా..ఇంద్రకీలాద్రిపై కొలువైన ముగ్గుర్మమలగన్న మూలపుటమ్మ కనకదుర్గమ్మ అమ్మవారు ఏడవ రోజు సరస్వతిదేవిగా దర్శనమిస్తున్నారు. జగన్మాత దుర్గమ్మ జ