Home » Dussehra
దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల ముగింపులో రావణ దహనం కీలకమైన ఘట్టం. రావణ దహనం కోసం చండీఘడ్ లో దేశంలోనే అత్యంత భారీ రావణాసుడి బొమ్మను తయారు చేశారు. ధనాస్లోని గడ్డా మైదానంలో 221 అడుగుల ఎత్తున్న బొమ్మను రావ�
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ దుర్గాదేవీ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజున దుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకాంలో భక్తులకు దర్శనమిస్తోంది. ముల్లోకాల్లోని ప్రాణుల కడుపు నింపే అమ్మగా పూజ�
సాక్షాత్తు జ్ఞానానికి ప్రతీకగా నిలయంగా వెలుగొందుతున్న బాసర పుణ్యక్షేత్రంలో శరన్నవాత్రి ఉత్సవాలు మూడవ రోజు జరుగుతున్నాయి. సరస్వతీ అమ్మవారు కొలువైన బాసరలో జ్ఞాన సరస్వతీ అమ్మవారు ‘చంద్రఘంట’అలంకరణలో భక్తులకు దర్శమిస్తోంది. శరన్నవరాత్రో
శ్రీశైలంలో అమ్మవారు భ్రమరాంబికాదేవి కొలువై పూజలందుకుంటోంది. అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన కర్నూలు జిల్లా శ్రీశైల క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం (సెప్టెంబర్ 29) నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజున శ్రీ భ్రమరాంబిక అమ్మవారు నం�
తెలుగు రాష్ట్రాల్లో శరన్నవారాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలోను..ఆలంపూర్ లో కొలువైన శక్తిపీఠం జోగులాంబ దేవస్థానంలోను శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంట్లో భాగంగా..శ
వైష్ణవి దేవీ తీర్థ యాత్రికుల కోసం వందే భారత్ ఎక్స్ప్రెస్ సిద్ధమైంది. రైల్వే మంత్రి పీయూశ్ గోయెల్ ఆధ్వర్యంలో ఢిల్లీ-కత్రా రూట్లో ప్రయాణం కోసం రైలును రెడి చేశారు. నవరాత్రులు సీజన్ను పురస్కరించుకొని అక్టోబరు 3న ఈ ట్రైన్కు పచ్చ జెండా ఊపనున�
భారతదేశంలో చేసుకునే ఎన్నో పండుగలు ప్రకృతితో మమేకమై ఉంటాయి. చెట్లు, మొక్కలను పూజిస్తుంటారు. ఆ పండుగల్లో దసర. దీన్ని తెలంగాణ ప్రాంతంలో బతుక్మ పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగలో జమ్మి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. దీన్నే శమీ వృక్షం అనీ అంటారు. దసర
దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శమిస్తుంది అమ్మవారు. రోజుకో ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. దేవాలయాల్లోనే కాకుండా ఇళ్లల్లో కూడా అమ్మవారిని ప్రతిష్టించి పూజలు చేసి నిత్యం నైవేద్యాలు పె
సెప్టెంబర్తో వర్షాకాలం ముగుస్తున్నా..నైరుతి రుతుపవనాలు అక్టోబర్ మొదటి వారం వరకు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దసరా వరకు వర్షాలు పడుతూనే ఉంటాయని, ఏటా అక్టోబర్ రెండో వారం వరకు వానలు పడుతూనే ఉంటాయన్నారు. ఇంటీరియర�
విజయాలను ఇచ్చే దశమి విజయ దశమి. రోజుకొక అవతారంలో.. 10 రోజులు భక్తులను కరుణిస్తుంది. దశమికి ముందే తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించుకుంటారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు.