Home » E Auction
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 18న వాచీల ఈ-వేలం జరగనుంది. భక్తులు ప్రధాన ఆలయంతోపాటు, ఇతర ఆలయాల్లో సమర్పించిన వాచీలను ఈ-వేలం ద్వారా సొంతం చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
వేలంలో ప్రధానంగా రిలయన్స్కు చెందిన వయాకామ్ 18, డిస్నీ ప్లస్ హాట్స్టార్, సోనీ గ్రూప్, జీ నెట్వర్క్ పోటీ పడుతున్నాయి. వేలంలో తప్పనిసరిగా పాల్గొంటుందని భావించిన అమెజాన్ మాత్రం పోటీ నుంచి తప్పుకొంది. ఐపీఎల్ ఐదు సీజన్లకు సంబంధించి, ప్రతి సీజన్�
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను టీటీడీ ఈ-వేలం వేయనుంది.
హెచ్ఎండీఏ పరిధిలో ఈ-వేలం ద్వారా ప్రభుత్వం భూములను వేలం వేసింది. మిగతా జిల్లాల్లో ఓపెన్ ఆక్షన్ ద్వారా వేలాన్ని నిర్వహించింది.
ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ ఇటీవల వజ్రాల వేలం నిర్వహించింది. దీనికి వజ్రాల వ్యాపారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ వజ్రాల వేలానికి భారీ స్పందన వచ్చింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం అక్టోబరు 25న నిర్వహించనుంది. తమ వద్ద తనఖా పెట్టిన పలు వాణిజ్య, నివాస ఆస్తులను ఇందులో ఉంచుతారు.
టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు వాడిన క్రీడా పరికరాలు వేలానికి పెట్టగా.. మొదట్లో అనూహ్యమైన స్పందన లభించింది.
హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములకు నిర్వహించిన వేలంలో రికార్డు ధరలు నమోదయ్యాయి. ఈ భూములు కోట్లు పలికాయి.
HMDA ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. వేలానికి అనూహ్య స్పందన వచ్చింది. ఆన్ లైన్ వేలంలో గజానికి అత్యధికంగా రూ. 73 వేల 900 ధర పలికింది. తక్కువగా రూ. 57 వేలు పలికింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ఉప్పల్ భయాయత్లో డెవలప్మెంట్ చేసిన ప్లాట్లను �