Home » e pass
ఈ అర్హతలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు ఈ-పాస్ వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచించారు.
తెలంగాణలో లాక్ డౌన్ వేళల్లో సడలింపులు ఇవ్వటంతో, గతంలో ఆంధ్రాకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్కు పయనమయ్యారు.
ఆంధ్ర-తెలంగాణ బోర్డర్లో భారీగా నిలిచిన వాహనాలు
తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. గద్వాల్ జిల్లా ఆలంపూర్ టోల్ గేట్ దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అడ్డుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లే వారు ఆయా రాష్ట్రాల్లో ఈ పాస్ నిబంధనల్ని ముందుగానే గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాలకు ప్రయాణిస్తున్న వారు సరిహద్దుల్లోని చ�
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అకారణంగా రోడ్డు మీదకు వస్తే తాట తీస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాదు వారి వాహనాలు సైతం సీజ్ చేస్తున్నారు. పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా
AP-Telangana border traffic jam: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో ఏపీ-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించి..తనిఖీలు ముమ్మరం చేశారు. ఏపి నుంచి తెలంగాణాకు వచ్చే ప్రతీ వాహనా�
E pass : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతోంది. 2021, మే 12వ తేదీ ఉదయం 10 గంటల 06 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు, మొత్తం 10 రోజుల పాటు లాక్ డౌన్ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కాలంలో…వేరే రాష్ట్రాలకు, పొరుగున్
దేశవ్యాప్తంగా అన్ లాక్ సడలింపులు అమలవుతున్నా రెండు రాష్ట్రాల మధ్య రాక పోకల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే పాసుల ద్వారానే ప్రజలు రవాణా చేసే పరిస్ధితి ఇన్నాళ్లు నెలకొంది. దీంతో తెలంగాణ నుంచి ఏపీ కి ప్రయాణం చేసేవారు పలు ఇబ్బందులు �
హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే వార్తలతో ఏపీ వాసులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. పట్నం నుంచి పల్లెబాట పట్టారు. సొంత వాహనాల్లో ఇంటికెళ్తున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-మహబూబ్ నగర్ హైవేపై రద్దీ పెరిగి�