Home » Eastern Ladakh
తూర్పు లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో గతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
భారత సైన్యం చైనా లడఖ్ ప్రాంతంలో కొత్త యుద్ధట్యాంకులు, ఆయుధాలను మోహరించింది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచడానికి కొత్త పరికరాలు, ఆయుధాలను ఆర్మీ రంగంలోకి దించింది.....
గడ్డకట్టే చలిలోసైతం జవాన్లు ఉత్సాహంగా క్రికెట్ ఆడుతున్నారు. మేం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం అంటూ ఇండియన్ ఆర్మీకి చెందిన లేహ్ బేస్ట్ 14 సైనిక బృందం ట్విటర్ లో రాసుకొచ్చింది.
అయితే 26 పాయింట్లలోకి మన బలగాలు వెళ్లలేకపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో లేహ్ ఎస్పీ పీ.డీ నిత్య పేర్కొన్నారు. ఈ నివేదికను ఆమె గతవారం ఢిల్లీలో జరిగిన పోలీస్ సదస్సులో కేంద్రానికి సమర్పించారు. చైనా ఏకపక్షంగా సరిహద్దులను మార్�
ఇండియా అభ్యంతరాల్ని పట్టించుకోకుండా సరిహద్దులో చైనా అనేక నిర్మాణాలు చేపడుతోంది. దీనికి బదులుగా ఇండియా కూడా నిర్మాణాలు ప్రారంభిస్తోంది. త్వరలో ఉత్తర లదాఖ్ ప్రాంతంలో ఒక ఎయిర్ఫీల్డ్ నిర్మించబోతుంది.
ఇంతకుముందు భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య చివరి రౌండ్ చర్చలు గత మార్చి 11న జరిగాయి. ఇవాళ జరిగే చర్చల్లో దేప్పాంగ్ బల్గే, డెమ్చోక్ల్లో సమస్యల పరిష్కారంతో పాటు అన్ని ఘర్షణ పాయింట్ల నుంచి వీలైనంత త్వరగా దళాలను వెనక్కి పిలవ�
లదాఖ్ సరిహద్దులో చైనా మోహరించిన దళాలను ఉపసంహరించుకోవాలని భారత్ కోరుతోంది. సరిహద్దులో శాంతి, ప్రశాంతత నెలకొనేందుకు ఈ చర్యలు తప్పనిసరి అని భారత్ అంటోంది. ఈ అంశంపై చివరిసారిగా గత మార్చి 11న చర్చలు జరిగాయి.
మిలిటరీ కమాండర్ల స్థాయిలో దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు జరిగిన 13వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సరిహద్దుల్లోని ఇతర ప్రాంతాలపై ఎలాంటి చర్చ జరగలేదు.
తూర్పు లడఖ్ లో ఎల్ఏసీ వెంబడి సైనిక ప్రతిష్టంభన నెలకొంది. దీన్ని పరిష్కరించుకునేందుకు భారత్, చైనా చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా మరోసారి సమావేశం కానున్నాయి. ఇరు దేశాల మధ్య ఆదివారం
రంగంలోకి కే9 'వజ్రా’యుధం.. శత్రువుల వెన్నులో వణుకే