Home » EASTREN INDIA
ఈశాన్య ఢిల్లీలో అల్లరిమూకల దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పరిస్థితులు మెరుగవుతున్నకొద్దీ విధ్వంసం ఏ స్థాయిలో ఉందో బయటకొస్తోంది. ముస్తఫాబాద్, బ్రిజ్పురి, శివవిహార్లో పదుల సంఖ్యలో స్కూళ్లను దుండగులు ధ్వంసం చేశారు. కొన్న�
పుల్వామా ఉగ్రదాడితో ఇప్పుడు దేశ ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో తన హృదయంలో కూడా అంతే ఆగ్రహం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-17,2019) బీహార్ లోని బరౌనీలో పర్యటించిన ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్న�