-
Home » eats
eats
Uttar Pradesh : కుక్కపిల్లల చెవులు, తోక కోసి మద్యంలో స్టఫ్గా తిన్న మందుబాబులు
కుక్కపిల్లల చెవులు, తోక కోసి మద్యంలో స్టఫ్గా తిన్నారు మందుబాబులు.
China covid : షాంఘైలో ఆకలి కేకలు..పెంపుడు జంతువుల్ని చంపి తింటున్న చైనీయులు
మరోసారి చైనాను కరోనా మహమ్మారి వణికిస్తోంది.షాంఘైలో ఆకలి కేకలతో జనాలు అల్లాడుతున్నారు..పెంపుడు జంతువుల్ని చంపి తింటున్న దారుణ స్థితులు నెలకొన్నాయి.
Non Veg Goat : చికెన్, మటన్ తినే మేక..ఆకులవైపు కన్నెత్తి కూడా చూడదట..
రఫిక్ అనే రైతు పెంచుకునే మేక ‘చికెన్, మటన్ లు తెగ లాగించేస్తోంది. అందుకే ఈ మేకను నాన్ వెజ్ మేక.
Doctor Eats Cow Dung : వార్నీ… ఆవు పేడ తింటున్న డాక్టర్.. కారణం తెలిస్తే మైండ్ బ్లాంకే
ఆరోగ్యానికి మంచిదని, పొట్టను శుద్ధి చేసే గుణం ఉందని గోవు మూత్రం తాగేవాళ్లు లేకపోలేదు. కానీ, ఆవు పేడ తింటే ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పేవారని, ఆవు పేడను తినే వారిని..
SHOCKING News : భర్త చితాభస్మాన్ని తింటున్న మహిళ..కంపుకొడుతున్నా మాననంటోంది..
భర్త చితాభస్మాన్ని తింటున్న మహిళ..కంపుకొడుతున్నా తినటం మానలేనని..అంటోంది. ఎందుకంటే..నా భర్త అంటే నాకు చచ్చేంత ఇష్టమంటోంది.
Uber Engineers : మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా ? ఉబెర్ లో ఇంజనీర్ల జాబ్స్
ఉబెర్ మంచి న్యూస్ వినిపించింది. ఔత్సాహిక ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది ఈ సంస్థ. బెంగళూరు, హైదరాబాద్ లలో ఇంజనీర్లను నియమించుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇంజనీరింగ్, ఉత్పత్తి కార్యాకలాపాలను విస్తరించేందుకు 250 మంది ఇంజనీర్లను
వంటల చానల్ లో రాహుల్ గాంధీ, ఏం చేశారంటే
Rahul Gandhi Eats Mushroom Biriyani : ఒక వంటల చానల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనిపించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టారు రాహుల్ గాంధీ. అక్కడ విస్తృతంగా పర్యటించారు. రోడ్ షోలు ని
అమెజాన్లో ఆవుపేడ పిడకలు..ఛీ టేస్టీగా లేవు..ఈసారన్నా శుభ్రంగా చేయమన్న కష్టమర్
Amazon Cow dung cakes : అమెజాన్. అతి పెద్ద ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం. అమృంతాంజనం నుంచి ఆవు పేడ పిడకల వరకూ అందుబాటులో ఉంటాయి. అటువంటి అమెజాన్ లో గత కొంతకాలంలో ‘ఆవుపేడ’తో చేసిన పిడకల్ని అమ్ముతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ కస్టమర్ ఆవుపేడ పిడకల్ని ఆర్డర్ చేసి కొ�
అచ్చంపేటలో దారుణం..మృతదేహాన్ని పీక్కుతిన్న పందులు
pigs eats deadbody : నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ కేంద్రంలో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిద్రిస్తున్న వృద్ధురాలు అక్కడే చనిపోయింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న మృతదేహాన్ని పందులు పీక్కుతిన్నాయి. మృతదేహాన్ని పందులు పీక్కు�
సీన్ రివర్స్ : కాటేసిన అత్యంత విషపూరితమై పామునే మింగేసిన కప్ప..!!
ప్రాణికి ప్రాణీ జీవాధారం. చిన్న ప్రాణుల్ని పెద్ద ప్రాణులు తినేస్తుంటాయి. ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మంలో భాగంగా పాములు కప్పల్ని తింటాయి. కానీ..ప్రకృతి ధర్మం రివర్స్ అయ్యింది. అది కాల మహిమ కావచ్చు..మరేదైనా కావచ్చు. అటువంటిదే జరిగింది. ఓ విషపూరితమై�