Home » EC notices
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు పలువురు వ్యక్తులు, సంస్థలకు కోమటిరెడ్డి నగదు బదిలీ చేశార
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఈసీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. దీదీ కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులు జారీ చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. కరీంనగర్ ఎన్నికల సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామరాజు చేసిన ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రికి ఈసీ ఈ నోటీసు
అభిమానంకు హద్దులు గీయగలమా? అసాధ్యమే. కానీ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల మీద చూపించే అభిమానానికి మాత్రం హద్దు ఉండాలి. హద్దులు గీసుకోకుంటే మాత్రం కష్టాలు పడక తప్పదు. ఉత్తరాఖండ్కు చెందిన ఓ వ్యక్తి ఇప్పుడు ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ప్�