Home » Ec Ramesh Kumar
ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంపై వైసీపీ భగ్గమంటోంది. ఈసీ రమేశ్ కుమార్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఈసీ తీసుకున్న నిర్ణయం వెనుక కుట్ర జరిగిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని సీఎం జగన్ అనడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. కరోనా గురించి సీఎం జగన్ బాధ్యత లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. పారాసిటమా�
ఏపీ సీఎం జగన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేయడంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ నేడు(07 మార్చి 2020) విడుదల కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఓ ప్రకటన చేశారు. విజయవాడలోని ఈసీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం(06 మార్చి 2020) మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈసారి ఎన్ని�