Home » ECI
త్వరలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, పంజాబ్,గోవా,ఉత్తరాఖండ్,మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి.
ఆధార్ కార్డుతో ఓటర్ ఐడీ అనుసంధానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఓటర్ ఐడీతో లింకు చేయడంతో పాటు కొత్త ఎన్నికల సంస్కరణలను కూడా తీసుకొస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
ఇదిలా వుంటే ఓటర్ కార్డును అధార్ తో అనుసంధానం చేసిన పక్షంలో డేటా దుర్వినియోగం కాకుండా ఎలక్టోరల్ డేటా ఫ్లాట్ ఫామ్ భద్రత కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుంది.
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా రిటైర్డ్ IAS అధికారి అనూప్ చంద్ర పాండే బుధవారం బాధ్యతలు స్వీకరించినట్లు భారత ఎన్నికల సంఘం(ECI)ఓ ప్రకటనలో తెలిపింది.
Madras high court దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతికి కేంద్ర ఎన్నికల సంఘానిదే ఏకైక బాధ్యత అని సోమవారం(ఏప్రిల్-26,2021)మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతించిన ఈసీ అధికారులపై హత్య కేస
vaccination certificate కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చే డిజిటల్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా ధ్రువీకరణ పత్రాల చివర్లో ప్రధాని నరేంద్రమోడీ ఫొటో,ఆయన ఇచ్చిన సందేశం ఉండటంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్,టీఎంసీ,ఎన్సీపీ వంటి పలు పార్టీల
Sonu Sood Punjab state icon : కరోనా వైరస్ మహమ్మారి సమయంలో నిరుపేదలకు సహాయం చేస్తున్నారు నటుడు సోనూ సూద్. ఇతను చేస్తున్న సహాయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా పంజాబ్ స్టేట్ ఐకాన్ గా భారత ఎన్నికల సంఘం నియమించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ECI కి పంపిన ప�
అందులో భాగంగా మే 13వ తేదీ సోమవారం సాయంత్రం ఈసీ అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈవీఎంలలో తప్పులు ఉన్నాయంటూ చెబుతున్న టీడీపీ ఇవాళ ఈసీ ముందుకు.. ఆ పార్టీ టెక్నికల్ టీమ్ను పంపనుంది. కేంద్ర ఎన్నికల సంఘంతో ఉదయం 11 గంటలకు భేటి కానుంది. అయితే టీడీపీ పంపే టెక్నికల్ టీమ్లో మాత్రం హరి ప్రసాద్ ఉండటానికి వీల్లేదని సీఈసీ చెబుతుంది. �
‘ఏం చేస్తారో చేసుకోండి..నేను భయపడ..40 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నాను..మోడీ నేరస్తులకు కాపలా కాస్తున్నారు..పార్టీలకు అతీతంగా ఎన్నికల కమిషన్ పనిచేయడం లేదు’ అంటూ ఏపీ సీఎం బాబు తీవ్రంగా స్పందించారు. ఏపీ ప్రధాన కార్యదర్శి పునేఠను ఈసీ బదిలీ వేటు వేస�