Home » economy
స్కాండినేవియన్ మోడల్ అంటే సామాజిక భద్రత, ప్రజా సంక్షేమం ప్రధాన లక్ష్యంగా నడిచే విధానం.
"మన నాగరికతకు 'ఉత్పాదకతలేమి, పేదరికం' అనే ట్యాగ్ను ఇస్తూ హిందూ వృద్ధిరేటు అనే పదాన్ని వాడుతూ ఇచ్చారు.
ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడం కూడా దీనికి కారణమైంది.
గంజాయి అక్రమ తరలింపులను ఎలాగు అరికట్టలేకపోతున్నాం..కాబట్టి గంజాయి పంట సాగును చట్టబద్దం చేసేస్తే పోలా అనే యోచనలో ఉంది ప్రభుత్వం.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. తాజాగా పెషావర్ లో జరిగిన దాడులు, ఉగ్రమూకల వల్ల అంతర్జాతీయంగా దేశానికి జరుగుతున్న నష్టంతో ఉగ్రవాదంపై కూడా పాక్ తీరు కాస్త మార�
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వానికి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధ�
ఆ మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరగడం లేదు.. ఏదైనా కచేరీని కూడా నిర్వహించడం లేదు.. ఎగ్జిబిషన్ కూడా కొనసాగడం లేదు.. అయినప్పటికీ, ఆ స్టేడియానికి ఏకంగా 30,000 మంది వచ్చారు. కేవలం 1,167 పోలీసు ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్ష రాయడానికి ఇంతమంది వచ్చారు. పాకిస్థ�
ప్రపంచ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ దూసుకువెళ్తుందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. భారత్ 2030లోగా ఆ స్థానానికి చేరుకునే అవకాశం ఉందని వివరించింది. తయారీ రంగంలో పెట్టుబడులు, ఇంధన రంగంలో మ�
ప్రపంచంలోని పలు దేశాలతో పోల్చితే భారత్లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ వాషింగ్టన్ లో మీడియాతో మాట్లాడుతూ...అమెరికా డాలర్ విలువ బలపడుతున్నప్పటికీ భారత రూపాయి
భారత్ కొన్నేళ్లలోనే ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014కు ముందు భారత్ ప్రపంచంలో 11వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, ఇప్పుడు �