Home » ed raids
మొబైల్ యాప్ కు సంబంధించి మోసంకేసులో కోల్కతాలోని ఆరు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సాయంత్రం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.17 కోట్ల 32 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది.
రామచంద్ర పిళ్లై కుటుంబంతో కవిత కుటుంబం ఉన్న ఫొటో బయటకు రావడంతో రాజకీయ కలకలం చెలరేగింది. తాజా సోదాల ఆధారంగా కొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
లిక్కర్ స్కామ్ కేసు నిందితులతో ఎమ్మెల్సీ కవిత ఫొటో బయటకు రావడంపై రాజకీయ దుమారం చెలరేగింది. రామచంద్ర పిళ్లై కుటుంబంతో కవిత కుటుంబం తిరుపతి వెళ్లింది.
హైద్రాబాద్కు ఢిల్లీ స్కాం సెగ
తెలంగాణలో ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ జరుగుతాయి అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనేకమంది టీఆర్ఎస్ నేతలు ఈడీ రాడార్ లో ఉన్నారని..త్వరలోనే వారిపై ఈడీ రైడ్స్ జరుగుతాయి అని వ్యాఖ్యానించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు
ఆయన చుట్టూ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఆయన ఏ కార్యక్రమం చేసినా ఫుల్ హడావుడి.. అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ .. అతడు పిలిస్తే ఎగురుకుంటూ వచ్చేస్తారు.. ప్రమోషన్లు సైతం చేస్తారు. పొలిటికల్ సపోర్ట్తో.. పవర్ఫుల్ క్యాసినో కింగ్ అయ్యాడు.. దేశాలు దాటించి జ�
గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈడీ దాడులు 27 రెట్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2004-2014 మధ్య 112 ఈడీ దాడులు జరిగితే.. 2014-2022 మధ్య కాలంలో 3010 సార్లు ఈడీ దాడులు జరిగాయని రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వ�
అనంతపురంలోని తాడిపత్రిలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డితోపాటు, అతడి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇంట్లో నుంచి కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర రెడ్డి ఇంటిపై ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ అధికారులు ఈరోజు ఉదయం దాడి చేశారు.