Home » ed raids
టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రైడ్ చేయగా.. కళ్లు చెదిరే స్వర్ణ, వజ్రాభరణాలు, భారీ మొత్తంలో నగదు లభ్యమైంది.
ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్.. ఫిబ్రవరిలో తాను అమెరికా నుంచి కాడబోమ్స్ ఒకామి అనే కుక్కను 50 కోట్లకు కొన్నానని, అది అరుదైన తోడేలు కుక్కని చెప్పాడు.
దీనిలో తొమ్మిది మంది పాల్గొన్నారని కెనడా పోలీసులు తేల్చారు.
కాంగ్రెస్లోనే పొంగులేటి ఎదుగుదలను ఓర్వలేని వారు ఈడీకి ఉప్పందించారా?
హైదరాబాద్ లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏకకాలంలో పొంగులేటి ఇళ్లు, ఆఫీసుల్లో 16చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
అక్రమ మార్గంలో కూడబెట్టిన డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారని తెలిపింది.
341 కోట్ల రూపాయలు చెల్లించాలని మైనింగ్ అధికారుల నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చారు. కొందరు బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్టు ఈడీ అధికారులు తమ విచారణలో గుర్తించారు.
పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ తనిఖీలు.
ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో ఈడీ సోదాలు