Home » Education Department
ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ లో ఓ స్కూల్ టీచర్ ముస్లిం బాలుడిని తోటి విద్యార్ధులతో చెంపదెబ్బ కొట్టిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగులు ఇష్టం వచ్చినట్లుగా దుస్తులు ధరించవద్దు. కార్యాలయాల సంస్కృతి దెబ్బతింటోంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి.
పాలిసెంట్ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుందని చెప్పారు. అయినా పిల్లలు స్కూల్ కు రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారని తెలిపారు.
పాఠశాలలో సైన్స్ టీచర్ గా పని చేస్తున్న బంద్యప్పను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని ఫోన్ నుంచి బయటకు వచ్చినట్లు పేపర్ బయటికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. బంద్యప్ప ఫోన్ ను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.
దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారమే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన పేర్కొన్నారు.
ఏపీలో హైస్కూళ్ల టైమింగ్స్ పై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలోని హైస్కూళ్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో విద్యాసంస్థలు పున:ప్రారంభమ్యే అవకాశం కనిపిస్తోంది.
ujjain 80 year : 80 ఏళ్లు వచ్చాయంటే మంచానికే పరిమితమైపోయే పరిస్థితి. కానీ 80 ఏళ్లు ఉన్న ఓ మహిళ ఏకంగా ఏకంగా సంస్కృతంలో పీహెచ్డీ చేశారు. ఉజ్జయినికి చెందిన శశికళా రావల్ 80 ఏండ్ల వయసులో పీహెచ్డీ పూర్తిచేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల�
Class 8 students to attend school from November 23 : ఏపీలో స్కూళ్లు తెరుచుకున్నాయి. కరోనా నుంచి రక్షణ చర్యలు చేపడుతూ…పాఠశాలలను పున:ప్రారంభించారు. స్కూళ్లో హాజరు శాతం పెరుగుతోంది. దీంతో మరిన్న జాగ్రత్తలు తీసుకొంటోంది విద్యాశాఖ. ఈ న ెల 2వ తేదీ నుంచి 9, 10 తరగతులు విద్యార్థులు స