-
Home » Education Minister
Education Minister
Sparks Controversy : మహ్మద్ ప్రవక్తపై బీహార్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు
మహ్మద్ ప్రవక్తపై బీహార్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ ప్రవక్త మర్యాద పురుషోత్తముడని బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ తాజాగా వ్యాఖ్యలు చేశారు....
పరిగిలో విద్యాశాఖ మంత్రి సబితకు నిరసన సెగ
పరిగిలో విద్యాశాఖ మంత్రి సబితకు నిరసన సెగ
Madhya Pradesh : విద్యాశాఖ మంత్రి కోడలు ఆత్మహత్య
మధ్య ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ కోడలు షాజపూర్ లోని వారి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
10th Exams: ప్రశ్నాపత్రం లీక్ వార్తలు అవాస్తవం: మంత్రి బొత్స
పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. బుధవారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే.
Hizab Row: ‘ఎగ్జామ్ హాల్స్ లోకి హిజాబ్ ధరించి వస్తే ఊరుకోం’
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదలుకావడానికి ఒక్క రోజు ముందు మరో కీలక ప్రకటన చేశారు విద్యా శాఖ మంత్రి. పరీక్షా కేంద్రాల్లోకి హిజాబ్ ధరించి వస్తే ఊరుకోబోమని..
Afghanistan Minister : అఫ్ఘానిస్తాన్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు
అఫ్ఘానిస్తాన్ విద్యాశాఖ మంత్రి షేక్ మౌల్వీ నూరుల్లా మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీహెచ్డీలు, మాస్టర్ డిగ్రీలు ఎందుకూ పనికి రావని అన్నారు. ఇప్పుడు వాటికి విలువ లేదని అన్నారు.
Schools Reopen : ఆగస్టు 2వ వారంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం
జులై నెల చివరి నాటికి రాష్ట్రంలో 10, ఇంటర్ ఫలితాలపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సురేష్ రెండు వారాల్లో హైపవర్ కమిటీ నివేదిక వస్తుందని తెలిపారు. కరోనా కారణంగా విద్యాసంవత్స�
Education Minister: స్కూల్ ఫీజులు పెంచారని చెప్తే.. పోయి చావమంటోన్న మంత్రి
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు పేరెంట్స్. స్కూల్ ఫీజులు పెరిగిపోయాయి కట్టలేకపోతున్నాం అని చెప్పుకున్నారు.
Covid infected Minister: కొవిడ్ సమస్యలతో ఎయిమ్స్లో చేరిన విద్యాశాఖ మంత్రి
కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ నిశాంక్ ఎయిమ్స్ లో చేరారు. ఢిల్లీలో కొవిడ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను మంగళవారం ఉదయం చేర్పించారు.
JEE Main Exam 2021 : జేఈఈ మెయిన్ పరీక్ష వాయిదా
కరోనా నేపథ్యంలో దేశంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇంజినీరింగ్లో ప్రవేశాల కోసం ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు జరగాల్సిన