Home » Education
Heavy rains in the state Minister Sabita : తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వరదలు పోటెత్తాయి. కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకపోవడమే కాకుండా..ఇళ్లల్లోకి నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో కట్టుబట్టలతో నిరాశ్రులయ్యారు ఎంతో మంది. అయితే..చాలా మంది సర్టిఫికే�
ap govt releases : ఏపీ రాష్ట్రంలో ఎంసెట్ 2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 2020, అక్టోబర్ 10వ తేదీ ఉదయం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగానికి పరీక్షలు జరిగాయన్నారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో 1,85,936 మంది, 87 వేల 652 మం�
Jagananna Vidya Kanuka : ఏపీ రాష్ట్రంలో మరో పథకం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. పలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ..అమలు చేస్తున్న సీఎం జగన్.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని 2020, అక్టోబర్ 08వ తేదీ
నేనున్నా..మాట తప్పను, ఏ ప్రభుత్వమైనా ఇలా చేసిందా ? మహిళలకు మేలు చేసే కార్యక్రమం ఎప్పుడూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తలపెట్టలేదన్నారు సీఎం జగన్. అందరికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నట్లు, పొదుపు సంఘాలకు గత ఎన్నికల వరకు ఎంతమేర రుణాలు వుంటాయో..దాన
Andhra Pradesh CM : కష్టకాలంలోనైనా సరే..సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ..దూసుకపోతున్నారు సీఎం జగన్. ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెడుతూ..లబ్దిదారుల అకౌంట్లలో డబ్బు జమ చేస్తున్నారు. తాజాగా..వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
కరోనా భయంతో స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేయడానికి ఇటు మేనేజ్మెంట్ నుంచి గానీ, అటు తల్లిదండ్రుల నుంచి గానీ ఎటువంటి ఆసక్తి కనిపించడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ టీచింగ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అయింది. విద్యార్థుల చదువుక�
కొడుకు పరీక్ష కోసం ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 105 కిలోమీటర్లు దూరం సైకిల్ తొక్కాడు ఓ తండ్రి. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ తండ్రి ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుక
పిల్లల చదువు కోసం ఏకంగా మంగళసూత్రాన్నే తాకట్టు పెట్టిన మాతృమూర్తి పిల్లల చదువు కోసం ఓ మాతృమూర్తి ఏకంగా తన మంగళసూత్రాన్నే తాకట్టు పెట్టింది. కర్ణాటకకు చెందిన ఒక మహిళ తన పిల్లల చదువు కోసం ఏకంగా మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి ట�
భారత దేశంలోని అన్ని భాషల పరిరక్షణ లక్ష్యంగా కొత్త విద్యా విధానం రూపొందించారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్సలేషన్ అండ్ ఇంటర్ ప్రటేషన్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పాలి, పర్సియన్, ప్రాక్రిత్, అన్ని భాషలతో పాటు సంస్కృత భాషను బలోపేతం చేసేందు�
బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన రైతుకు సోనూ సాయం చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా బాబు వెల్లడించారు. రైతు ఇద్దరి కూతుళ్ల చదువు బాధ్యతను తా�