Home » Education
జనరల్ అభ్యర్థులకు రూ.600, ఆర్మీ అభ్యర్థులకు రూ.500 రూపాయలను ధరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. దరఖాస్తు చివరి తేదీ నవంబరు 24గా నిర్ణయించారు.
2016 కంటే ముందు పీహెచ్ డీ అడ్మిషన్లు పొందిన విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేయనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.
పరిశ్రమలకు అవసరమైన సర్టిఫికేషన్ కోర్సులు ముఖ్యంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది. అజూర్ ల్యాబ్స్ ద్వారా విద్యార్ధులకు యాప్ల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన�
అప్పారెల్ ప్రొడక్షన్ అండ్ మర్కండైజింగ్ ప్రొగ్రామ్ కోర్సు ను పూర్తిచేసిన వారు మర్కండైజర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, శాంపిలింగ్ మేనేజర్, క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ వంటి ఉద్యోగ అవకాశాలన
విద్యార్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉండాలి. పబ్లిక్ హెల్త్ సంబంధిత అంశాల్లో కనీసం మూడేళ్ళ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. కోర్సు ప్ర
తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు ఈ కోర్సులకు ధరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. గుర్తింపు పొందిన యూనివర్శీటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ (బీపీటీ) ఉత్తీర్ణులై ఉండాలి. సె
ఈ కోర్సులో ప్రవేశానికి గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ద్వితీయ శ్రేణిలో మార్కులతో బీఈ, బీటెక్, (మెకానికల్,మెకానికల్ అండ్ అటోమేషన్, నేవల్ ఆర్కిటెక్చర్, నేవల్ అర్కిటెక్చర్ అండ్ ఓష
అయా కోర్సులకు సంబంధించిన భోధనా సిబ్బంది లేకపోవటంతోపాటు, కోర్సులను కష్టపడి పూర్తిచేసిన విద్యార్ధులకు భవిష్యత్తులో ఎలాంటి ఉపాధి అవకాశాలు లభించకపోవటంతో దీనిపై ఆసక్తి చూపిస్తున్న వారి
కరోనా వల్ల చదువులకు దూరం అయిన పిల్లలకే కాకుండా మురికివాడల్లో ఉండే పేద పిల్లల కోసం ఓ స్వచ్చంద సంస్థ పరుగులు పెట్టే పాఠశాలను ఏర్పాటు చేసింది. పిల్లలకు కడుపు నింపి చదువులు చెబుతోంది. బస్సుల్లో పిల్లలను ఎక్కించుకుని పాఠాలు చెబుతోంది. అలా ఢిల్ల�
జగనన్న విద్యాదీవెన రెండో విడత డబ్బులను ఏపీ ప్రభుత్వం గురువారం(జూలై 29,2021) విడుదల చేయనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను జమ చేయనున్నారు.