Home » Education
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పధకాల్లో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పధకం ఒకటి. ఈ పధకం కింద అర్హులైన షెడ్యూల్డ్ తెగల విద్యార్ధులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోటానికి ప్రభుత్వం రూ.20 లక్షల వరకు ఆర్ధిక సహయం అందిస్తోంది.
గతేడాది లాక్డౌన్ వేళ తన తండ్రిని సైకిల్పై ఎక్కించుకుని 1300 కి.మీ ప్రయాణించి 'సైకిల్ గర్ల్'గా గుర్తింపు పొందిన బీహార్ కు చెందిన జ్యోతి కుమారి ఇంట్లో ఇటీవల విషాదం నెలకొన్న విషయం తెలిసిందే.
జగనన్న వసతి దీవెన పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేడు(ఏప్రిల్ 28,2021) నగదు జమ కానుంది. రూ.1,048.94 కోట్లను సీఎం జగన్ జమ చేయనున్నారు. 2020-21 సంవత్సరానికి మొత్తం 10లక్షల 89వేల 302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బు పడనుంది. క్యాంపు కార్యాలయ
ఖాళీగా ఉన్న రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టులు రెండింటిని భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(జీపీఎం అండ్ ఏఆర్) కె.ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు జిల్లాలో ఉన్న కలికిరి సైనిక్ స్కూల్.. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
boy commits suicide in vikarabad: తరగతి గదిలో అతను అందరికంటే ఎత్తు. వయసూ(17ఏళ్లు) ఎక్కువే. కాగా, పలు కారణాలతో 8వ తరగతిలో చేరాడు. ఇతడిని చూసి తోటి పిల్లలు ఆట పట్టించసాగారు. వయసులో మా కంటే పెద్దవాడివంటూ తరచూ హేళన చేయసాగారు. దీంతో ఆ అబ్బాయి ఫీల్ అయ్యాడు. తాను స్కూల్ కి వె
cbse syllabus in ap government schools: ప్రభుత్వ పాఠశాలలు, విద్యపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప�
cm jagan key decision on degree colleges: ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తగిన కోర్సులను తీసుకోవాలని సీఎం జగన్
ap tenth class exams schedule: ఏపీలో పదో తరగతి(టెన్త్ క్లాస్) పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 7 పేపర్లు (ఒక్కో పేపర్కు 100 మార్కులు) ఉండనున్నాయని ఆయన వెల్�
education minister sabitha indra reddy : తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 01వ తేదీ నుంచి కళాశాలలు ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా..స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు తాళాలు పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా…తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పాఠశా