Home » Education
స్కూలు ఫీజు కట్టలేదని ఒక చిన్నారిని పరీక్షకు అనుమతించలేదు ప్రైవేటు స్కూలు యాజమాన్యం. దీంతో ఆ చిన్నారి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సంఘటనను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.
కేటీఆర్ సాయంతో చదువుకున్న రుద్ర రచన అనే విద్యార్థిని ఏకంగా 4 ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించింది. తన చదువుకి సహకరించిన కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది. తాను దాచుకున్న డబ్బుతో కొన్న వెండి రాఖీని కేటీఆర్ కి కట్టి తన సంతోషాన్ని వెలిబుచ్
ఆన్లైన్లో పాఠాలు చెపుతున్నప్పుడు ఒక టీచర్ ఇంట్లో పెంపుడు పిల్లి ఆన్ లైన్ లో కనిపించిందని చైనాకు చెందిన ఒక ఎడ్ టెక్ కంపెనీ ఆ టీచర్ ఉద్యోగాన్ని తీసేసింది.
బీటెక్ లేదా బీఈ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్లో పీజీ చేసిన వారూ కూడా అర్హులే. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.msit.ac.in పరిశీలించగలరు.
మంత్రి పదవి దక్కినా హ్యాపీగా సత్యనారాయణ హ్యాపీగా లేరట....ఎందుకంటే కేటాయించిన విద్యాశాఖ ఆయనకు తగినది కాదటం..ఆయనకు తగిన ప్రాధాన్యత శాక కేటాయింపులో జరగలేదట..
మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000 అనంతరం మూడేళ్లు నెలకు రూ.35,000 ఇస్తారు. కంటింజెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ.30,000 ఇస్తారు.
గుజరాత్ లో చదువుకుంటున్న పిల్లలకు ఇక్కడ చదువు ఇష్టం లేకపోతే తమ సర్టిఫికేట్లు తీసుకుని ఇతర రాష్ట్రాలకు, లేదా ఇతర దేశాలకు వెళ్లిపోవచ్చంటున్నారు రాష్ట్ర మంత్రి. ఇక్కడే పుట్టి, పెరిగి.
పిల్లల చదువుల విషయంలో వారి శక్తి సామర్ధ్యాలను మించిన ఫలితాలను ఆశించటం ఏమాత్రం సరైనది కాదు. ఏదైనా సమస్య ఉత్పన్నం అయిన సందర్భంలో పిల్లల కోణం నుండి ఆలోచించే ప్రయత్నం చేయాలి.
ఇటీవలికాలంలో చాలా మంది పిల్లలు టీవీ,కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్స్ కి అడిక్ట్ అయిపోతూ ఎక్కువ సమయంలో వాటితో కాలం గడుపుతున్నారు. అలా వాటికి పరమితం కాకుండా చూసుకోవాలి.