Eetala Rajender

    మర్కజ్ యాత్రకు వెళ్లిన వాళ్లు పోలీసు స్టేషన్ లో రిపోర్టు చేయండి

    April 1, 2020 / 02:01 PM IST

    కరోనా వైరస్ కట్టడికి  తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంతో పని చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. మర్కజ్ మసీదు గురించి సమాచారాన్ని కేంద్రానికి అందించింది తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కం�

    కరోనా బాధితుల ఆరోగ్యంపై ఆందోళన వద్దు : ఈటల రాజేందర్ 

    March 27, 2020 / 08:16 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 26 రోజుల్లో 47 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. కరోనా బాధితుల్లో ఏ ఒక్కరూ కూడా విషమ పరిస్థితుల్లో లేరని ఆయన తేల్చిచెప్పారు.  కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో వై�

    పైసా ఖర్చు లేకుండా..ఆరోగ్య కేంద్రంలోనే అన్ని వైద్యాలు : మంత్రి ఈటల

    December 23, 2019 / 07:00 AM IST

    ఆరోగ్యం తెలంగాణ లక్ష్యంతో ప్రభుత్వం ఆరోగ్యం కేంద్రంలోనే అన్ని రకాల ఆరోగ్య సేవల్ని త్వరలోనే అందించనున్నామని  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్  తెలిపారు. కరీంనగర్ జిల్లాలో గంగధర పీహెచ్ సీని మంత్రి ఈటల సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట�

10TV Telugu News