Eetela Rajendar

    BJP : జేపీ నడ్డాతో తెలంగాణ బీజేపీ నేతల కీలక భేటీ

    June 24, 2023 / 04:43 PM IST

    జేపీ నడ్డాతో తెలంగాణ బీజేపీ నేతల కీలక భేటీ

    Munugode by poll : ఇక్కడ ఓటు వేసేది మీ చుట్టాలు కాదు..మునుగోడు ప్రజలు : ఈటల

    October 25, 2022 / 05:45 PM IST

    మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారాల్లో మాటలతో హీట్ పుట్టిస్తున్నారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేలుస్తూ ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. దీంట్లో భాగంగా బీజేపీ నేత ఈటల రాజేందర�

    Huzurabad : నామినేషన్ల పర్వం షురూ

    October 1, 2021 / 06:31 AM IST

    రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హుజూరాబాద్‌ ఉపఎన్నికకు తోలి ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారం మొదలవుతోంది.

    Huzurabad By Poll : టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్

    August 11, 2021 / 12:09 PM IST

    హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తేలిపోయింది. అందరూ ఊహించనట్టే...ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర‌ అధ్య‌క్షుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈమేరకు 2021, ఆగస్టు 11వ తేదీ బుధవారం ఉదయం ప్రకటన చేశారు.

    Telangana : రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు – సీఎం కేసీఆర్

    July 24, 2021 / 09:28 PM IST

    దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. పేద దళితులే మొదటి ప్రాధాన్యతగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని.. దశల వారీగా అమలయ్యే ఈ పథకం కోసం.. 80 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం �

    Huzurabad Bypoll : ఎంపీటీసీ భర్తకు సీఎం కేసీఆర్ ఫోన్, ఏం చెప్పారంటే

    July 24, 2021 / 04:41 PM IST

    హుజూరాబాద్‌ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్‌ ఫోకస్‌ పెంచారు. దళిత సాధికారత కోసం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న ‘దళితబంధు’పై ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగానే హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని తనుగుల గ్రామ ఎంపీటీసీ నిరోష భర్త

    మరో కీలక పదవికి ఈటల రాజీనామా

    June 16, 2021 / 08:51 AM IST

    మరో కీలక పదవికి ఈటల రాజీనామా

    ప్రగతి భవన్ లో కరోనా కలకలం

    July 3, 2020 / 10:10 AM IST

    తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకొని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. నేతలను కూడా వదలడం లేదు. పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది నేతలు కోలుకుని ఆసుపత్రుల నుంచి డ

    కరోనాపై గెలిచిన కరీంనగర్..ఎలానో తెలుసా

    April 19, 2020 / 06:44 AM IST

    కరోనాపై కరీంనగర్‌ గెలిచింది. పకడ్బందీ చర్యలతో వైరస్‌ వ్యాపించకుండా సత్ఫలితాలు సాధించింది. ప్రభుత్వ యంత్రాంగం కృషి.. ప్రజాప్రతినిధుల సంకల్పానికి ప్రజల సహకారం తోడవ్వడంతో మహమ్మారి నుంచి దాదాపుగా బయటపడింది. కరోనాపై ఇలా పోరాడాలంటూ ఇతర ప్రాంత�

    కరీంనగర్‌లో కరోనా హై అలర్ట్ : కలెక్టరేట్ రోడ్డు దిగ్భందం..హోటల్స్, దుకాణాలు బంద్

    March 19, 2020 / 12:40 AM IST

    కరీంనగర్‌లో కరోనా డేంజర్‌ బెల్‌ మోగింది. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన వారిలో ఏకంగా ఏడుగురికి కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో ఆందోళన మొదలైంది. స్థానికులను భయాందోళనకు గురిచేసింది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం కరీంనగర్‌ పట్టణంలో హై �

10TV Telugu News