Home » effect
దేశంలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ప్రస్తుతం హెచ్3ఎన్2 పేరుతో కొత్త వైరస్ భయాందోళనకు గురి చేస్తోంది. అనేక మందిలో కొత్త వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది కొత్త వైరసుల ఉపరకం అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎమ్ఆర్) ధృవీకరించింద�
ఈ ఫిబ్రవరి 14న ‘వాలెంటైన్స్ డే’ (Valentine's Day) జరుపుకోవడానికి దేశంలోని ప్రేమపక్షులు కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ‘వాలెంటైన్ వీక్’లోని ఒక్కో రోజును ఆస్వాదిస్తున్నారు. ఇంతలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఆశ్చర్యకరమైన ప
హిండెన్ బర్గ్ రిపోర్టుకు అదానీ గ్రూప్ ఇచ్చిన వివరణతో ఇన్వెస్టర్లు సంతృప్తి చెందలేదు. హిండెన్ బర్గ్ రిపోర్టుకు అదానీ గ్రూప్ ఇచ్చిన వివరణతో ఇన్వెస్టర్లు సంతృప్తి చెందలేదు. అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవ్వడంతో ఇవాళ భారీగ�
ఈ నేపథ్యంలో ఆరిఫ్ సైతం పినరయి విజయన్ ఇచ్చిన ప్రసంగాన్ని పూర్తిగా చదవకపోవచ్చనే ముందస్తు ఊహాగాణాలు వెలువడ్డాయి. అయితే తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అక్కడి గవర్నర్, సీఎం స్టాలిన్ మధ్య నెలకొన్న పరిస్థితులు ప్రభావితం చేశాయో లేదంటే, సహా�
ఏపీకి సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 18వ తేదీన ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది.
జున్ను, పాలు, మజ్జిగ, ఆటా, గోధుమలు, చెంచాలపై ధరలు పెరగనున్నాయి. ఇప్పటి వరకు జీఎస్టీ వర్తించని పాలు, మజ్జిగ, వెన్న, జున్ను, ఆట వంటి నిత్యావాసరాలపై జీఎస్టీ మోత మొదలు కానుంది. పనీర్, పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగపై 5 శాతం జీఎస్టీ అమలు చేయనున్నారు.
టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమంటున్న కమళం పార్టీ నేతలు మరింత జోష్ పెంచారు. ఇక సీఎం కేసీఆర్ ప్రకటించిన పీపుల్స్ ఫ్రంట్ కు తమ దూకుడుతో చెక్ పెట్టాలని బీజేపీ చూస్తోంది.
జొవాద్ తుపాను ఎఫెక్ట్ పై తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటింది.
తెలంగాణలో డెంగీ విజృంభిస్తోంది. చిన్నారులపై పంజా విసురుతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్ని డెంగీ బాధితులతో నిండిపోతున్నాయి. నిలోఫర్ హాస్పిటల్ చిన్నారులతో నిండిపోయింది.
మొదటి వేవ్..సెకండ్ కరోనా వేవ్ లతో ఇప్పటి వరకూ పెద్దలే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు.కానీ థర్డ్ వేవ్ లో చిన్నారులకే ఎక్కువగా ప్రభావం ఉంటుందని నిపుణుల సూచనల మేరకు తల్లిదండ్రుల్లో టెన్షన నెలకొంది. ఈ కరోనా మహమ్మారిని పెద్దలే తట్టుకోలేక చాలామంది ప్ర�