-
Home » election campaign
election campaign
తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు.. ఈ నియోజకవర్గాల్లో పర్యటన
Chandrababu Naidu : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. అయితే, ఈనెల 20, 21 తేదీల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
Municipal Elections: 2 జేబులూ నిండిపోయేంత డబ్బు పంచుతున్నారు.. ప్రతి ఇంటికీ అర తులం బంగారం ఆఫర్
ఓఆర్ఆర్ సమీపంలోని మున్సిపాలిటీల్లో ఓటుకు ఏకంగా రూ.10-30 వేల చొప్పున ఇస్తున్నట్లు సమాచారం.
7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు, 12,993 మంది అభ్యర్థులు.. మున్సిపోల్స్ పై ఫుల్ డిటెయిల్స్
ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఆ రోజున కూడా మద్యం, కల్లు దుకాణాలు మూసివేస్తారు.
నీ టైం ఇంకా రెండేళ్లే.. దేవుళ్ళను మొక్కుకో.. పాతాళంలో దాక్కున్నా విడిచిపెట్టం.. కేటీఆర్ సంచలన కామెంట్స్..
KTR : సీఎం రేవంత్ రెడ్డి పేరు లాగుల తొండల రెడ్డి. రాష్ట్రాన్ని నడపడం ఆయనకు చేతకావడం లేదు. కేవలం కేసీఆర్ ను బూతులు తిట్టడం మాత్రమే ఆయనకు తెలుసు.. అంటూ కేటీఆర్ విమర్శించాచుూ
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు.. పవన్ ని ఆయన నివాసంలో కలిశారు.
మందుబాబులకు షాక్.. నాలుగు రోజులు వైన్స్ బంద్.. ఎప్పటినుంచంటే..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎవరు గెలుస్తారు? అన్న విషయంపై బెట్టింగ్లు కొనసాగుతున్నాయి.
హిట్లర్ లాంటి నియంతలకే పరాభవం తప్పలేదు.. రేవంత్ రెడ్డి ఎంత? బుల్డోజర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి- కేటీఆర్
రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు రూ.100 కోట్లు రాహుల్ గాంధీకి పంపిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరు.. ప్రచారానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్..? ఆ ఓటర్లే టార్గెట్
Jubilee Hills by election జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు గణనీయంగా ఉన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్.. షెడ్యూల్ ఖరారు..
కాంగ్రెస్ తరపున ప్రచారంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నట్లుగా కాంగ్రెస్ నేతలు తెలిపారు.
కారు రావాలో.. బుల్డోజర్ రావాలో జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలి : కేటీఆర్
Jubilee Hills By Election : కారు రావాలో.. బుల్డోజర్ రావాలో జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.