Home » election campaign
బాధితులకు, ఎమ్మెల్యే హరిప్రియకు మధ్య వాగ్వివాదం చోట చేసుకుంది. ఆధికార పార్టీ, స్థానిక నాయకులుపై గ్రామస్తులు ఫైర్ అయ్యారు.
హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సభ కోసం అనుమతి కోరామన్నారు. ఈ నెల 6న కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వస్తారని..Revanth Reddy - Congress
ముఖ్యమైన హామీలకు వేదిక కానున్న కొల్లాపూర్ను సెంటిమెంట్గా చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు తమకు గట్టి పట్టున్న పాలమూరు జిల్లా నుంచి..
ఇప్పటికే పలువురు కన్నడ నటులు కర్ణాటక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మరింతమంది సినిమావాళ్లని తీసుకురావడానికి పోటీ పడుతున్నాయి. తాజాగా మన తెలుగు స్టార్ కమెడియన్, హాస్య చక్రవర్తి బ్రహ్మానందం కర్ణాటక ఎలక్షన్స్ లో ప�
విజయమో.. వీరస్వర్గమో తేల్చుకోవాలన్న స్థాయిలో కర్ణాటకలో పోరాడుతోంది బీజేపీ. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలి అన్నదే కాషాయదళం టార్గెట్.
మునుగోడు ఉప ఎన్నికలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై సీఈసీ నిషేధం విధించింది. జగదీశ్వర్ రెడ్డి ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించింది. సభలు, సమావేశాలు, ప్రదర్శనల�
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పార్టీలు హీట్ పుట్టిస్తున్నాయి. తమదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లు ఆకట్టుకోవటానికి రకరకాల ఫీట్లు చేస్తున్నాయి. దీంట్లో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఏ పాల్ కూడా తనకు ఓటు వేయమని �
ఎల్లంబావి ఉప ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారంలో వైసీపీ జోరు పెంచింది. పార్టీ అభ్యర్థి తరుఫున ప్రచారం ముమ్మరం చేసింది.
విజయ్ సాయిరెడ్డి విశాఖను దోచుకుని నగరంలో ఉన్న ఆస్తులు తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఈ రోజు ఎయిడెడ్ స్కూల్స్ని ప్రైవేట్ పరం చేస్తావా? అని ప్రశ్నించారు. విద్యార్థుల ఉద్యమానికి సీఎం..