Home » election campaign
తెలంగాణ సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. తనకు బాగా కలిసొచ్చిన కరీంనగర్ నుంచే ప్రచారం ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం ఆయన సమరశంఖారాన్ని పూరించనున్నారు. ఆ తర్వాత మార్చి 19వ తేదీ మంగళవారం న
టీడీపీ అధినేత ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పూరించగా.. వైసీపీ అధ్యక్షుడు సమర శంఖం పూరించబోతున్నారు. ఈ ఇద్దరు నేతలు మార్చి 17వ తేదీ ఆదివారం ఉత్తరాంధ్రలో సై అంటే సై అనబోతున్నారు. విజయనగరం జిల్లాలో ఒకేరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. టీ�
ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచార శంఖారావం ప్రారంభించారు. అమరావతిలో ఇంట దగ్గర ప్రత్యేక పూజలు చేసి.. పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి తిరుపతి బయలుదేరి వెళ్లారు. ఎన్నికల్లో 150+ సీట్లే లక్ష్యంగా ప్రచారం మొదలు పెట్టేందుకు సిద్దమయ్యా�
తెలుగుదేశం పార్టీకి తిరుపతి నగరంతో తొలినుంచి అవినాభావ సంబంధం ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇది కొనసాగుతోంది. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు పార్టీని ప్రకటించి తిరుపతి నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు. కేవలం 9 నెలల్లోనే అధికా�
హైదరాబాద్ : ఏ ఎన్నికల ప్రచారాన్ని అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ నుంచే ప్రారంభిస్తారు. అయితే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కూడా మరోసారి కరీంనగర్ నే ఎంచుకున్నారు. ఈ సారి కూడా అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. కరీంనగర�
16 లోక్ సభ స్థానాల్లో ‘కారు’ గెలుపే లక్ష్యంగా పనిచేస్తోంది. త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగించాలని టీఆర్ఎస్ ప్లాన్ వేస్తోంది. అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్ను
కరీంనగర్: అసెంబ్లీ పోరులో విజయఢంకా మోగించిన గులాబీదండు... లోక్సభ ఎన్నికలకు సమాయాత్తమవుతోంది. కలిసొచ్చిన కరీంనగర్ గడ్డపై నుంచే లోక్ సభ ఎన్నికల
అమరావతి : రాష్ట్రంలో బీజేపీకి బలం లేకపోయినా కుట్రలు చేయడానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వైసీపీకి మేలు చేయడానికే ఏపీపై బీజేపీ ప్రత్యేక
విజయవాడ : ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పవన్ కళ్యాణ్ పూరించాడు. విజయవాడ నుంచి 2019 ఎన్నికల ప�
విజయవాడ : ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించాడు. ఈరోజు నుండే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న�