Home » election campaign
కృష్ణా జిల్లా: నూజివీడులో వైసీపీ అభ్యర్థి గెలిస్తే కేసీఆర్ గెలిచినట్లే అని.. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రులకు పౌరుషం లేదా.. కేసీఆర్ కు బానిసలమా అని ప్రశ్నించారు. నూజివీడులో పవన్ ఎన్నికల ప్ర�
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గిరిజన ప్రాంతాలను ప్రత్యేక జిల్లాలుగా ప్రకటిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. పాడేరులో ఎన్నికల ప్రచారంలో జగన్
దేశంలో జీఎస్టీ కట్టిస్తుంటే.. పలాసలో టీఎస్టీ కట్టిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ విమర్శించారు.
విశాఖపట్నం: ఎవరికి ఓటు వేస్తే నువ్వు గెలుస్తావో వారికే ఓటు వెయ్యాలని ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఓటు వేస్తే అభ్యర్థి గెలవడం కాదు.. ప్రజలు గెలవాలి అని
సొంతమామనే కుట్రచేసి చంపిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.
విజయనగరం : వైసీపీ చీఫ్ జగన్ కు అధికారం ఇస్తే రాష్ట్రం మొత్తం దోచుకుంటారని, రాష్ట్రాన్ని అమ్మేస్తారని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. జగన్ లాంటి వ్యక్తి సీఎం అయితే
విజయనగరం: జగన్ లాంటి వాళ్లు అధికారంలోకి వస్తే ప్రజలు ప్రశాంతంగా బతకలేరు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక్కసారి జగన్ కు అవకాశం ఇస్తే మొత్తం దోచేసుకుంటాడని వార్నింగ్ ఇచ్చారు. నన్ను చూస్తే పరిశ్రమలు వస్తాయి, జగన్ ను చూస్తే భయంతో పారిపోతాయని సీఎం
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు కేడర్ను సిద్ధం చేస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గ్రేటర్లో ప్రచార బాధ్యతలను తీసుకుంటున్నారు. ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించిన కేటీఆర్… నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక.. పూర్తి స్థాయి ప్�
చిత్తూరు: ఈ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన కంటే గొప్ప పాలన అందిస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని
ఏలూరు: ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్ష నేత జగన్ పై చంద్రబాబు తీవ్ర