Home » election campaign
తెలంగాణలో కాంగ్రెస్ గలిస్తే రాహుల్కు బీజేపీ గెలిస్తే మోడీకి లాభం అని, అదే టీఆర్ఎస్ అభ్యర్ధులు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ చెప్పారు. ఈ లోక్సభ ఎన్నికల్లో 16 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించ�
విజయనగరం : 20 రోజులు ఓపిక పడితే మనందరి ప్రభుత్వం వస్తుందని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. మీ అందరికి నేను ఉన్నా అనే భరోసా ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల అయింది.
హరిపురం : మంత్రి లోకేశ్ మళ్లీ దొరికపోయాడు. కాగా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడున్న వారినుద్దేశించి మాట్లాడుతూ.. ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తెలుగుదేశ
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కంచుకోట కడపలో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తున్న టీడీపీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని పావులు కదుపుతుంది. ఈ క్రమంలో ఇవాళ(26 మార్చి 2019) కడపలో ప్రచారం చేయనున్న చంద్రబాబు ముస్లీం ఓటర్లే లక్ష్యంగా జమ్ముకశ
ఏపీ ఎన్నికల బరిలో నువ్వా నేనా అంటు పార్టీలు ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే వర్మకు చేదు అనుభవం ఎదురైంది. కొమరగిరి గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆయనను.. వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏపీ గడ్డపై లేకుండా చేయాలని, ఆ బాధ్యత ప్రజలదే అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తే ఊరుకోము అని
నా కులం మంగళగిరి..నా మతం మంగళగిరి..నా ప్రాంతం మంగళగిరి అంటున్నారు TDP అభ్యర్థి నారా లోకేష్. ఏపీలో జరిగే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి ప్రభుత్వం స్థాపిస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా లోకేష్ ఉన్నారు. మంగళగిరిలో టీడీపీ
పవన్ కల్యాణ్కు బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. అప్పుడప్పుడూ పవన్ను కూడా ఆశ్చర్యపరుస్తారు. విజయవాడ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఓ అభిమాని షాక్ ఇచ్చాడు.