Home » election campaign
TRS అధినేత, తెలంగాణ సీఎం పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మార్చి 31వ తేదీ ఆదివారం మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. మహబూబ్నగర్ లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివ�
అనంతపురం : జిల్లాలో వైసీపీ అభిమానులు అత్యుత్సాహం చూపారు. ఎన్నికల ప్రచారం కోసం సోమందేపల్లికి వచ్చారు. అభిమానులు జగన్ హెలీప్యాడ్ వద్దకు దూసుకొచ్చారు. దీంతో జగన్ పరుగు పరుగున వెళ్లి కారు ఎక్కారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి అభిమానులను అదుపు చేశా�
చంద్రబాబు పాలనలో ప్రతి గ్రామంలో వీధి వీధికి రెండు, మూడు మద్యం షాపులు తయారయ్యాయని జగన్ విమర్శించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతికి బదులుగా ప్రతి గ్రామంలో నారావారి సారా స్రవంతి నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. గ్రామానికి ఒక జన్మభూమి కమిటీ మాఫియాను �
ప్రకాశం : చంద్రబాబు పాలనలో రౌడీల రాజ్యం నడుస్తోందని వైఎస్ విజయమ్మ విమర్శించారు. ఆయనకు విశ్వసనీయత ఉండదన్నారు. ప్రతి ప్రాజెక్టును జగన్ అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు విజయమ్మ. చంద్రబాబు కట్టిన పోలవరం ప్రాజ
లక్ష్మీపార్వతి కోణంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమాను ఏపీలో విడుదల చేయకుండా హైకోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏపీలో విడుదల కాకపోవడంపై వైఎస్ఆర్ కాంగ్�
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పాతబస్తీలో పాదయాత్ర చేశారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి మధ్య మాటల తూటాలు పేలాయి.
గుంటూరు: వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల. ప్రతిపక్షాలకు ధీటుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. టీడీపీపై విమర్శలు చేస్తూనే
YSRCP కి కొత్త జోష్ వచ్చింది. ఇప్పటి వరకూ వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒకరే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
మెదక్ జిల్లా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(మార్చి 29, 2019) తూప్రాన్లో జరిగిన రోడ్షోలో ఆయన పాల్గొన్నారు. ప్రచార వాహనం పైకి ఎక్కి హరీశ్రావు ప్రసంగిస్తుండగా ఒక్కసార