Home » election campaign
మెదక్ : ఎమ్మెల్యే హరీశ్రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తూప్రాన్లో హరీశ్రావు ఎన్నికల ప్రచారం చేస్తున్న వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రోడ్ షోలో హరీశ్రావు ప్రసంగిస్తుండగా వాహనంలోని జనరేటర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఆయన అర్ధ
నల్గొండ : దేశంలో బీజేపీకి 150, కాంగ్రెస్ కు వంద సీట్లు కూడా దాటవని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 118 సీట్లలో పోటీ చేస్తే ఒకటే సీటు గెల్చిందన్నారు. బీజేపీకి తెలంగాణలో అసలు అడ్రస్ ఉందా అ�
ఏపీలో మోసపు పరిపాలన సాగుతోందని వైఎస్ విజయమ్మ అన్నారు.
ఏపీలో టీడీపీ గెలవడం చారిత్రక అవసరమని చంద్రబాబు అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీనితో ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడు ఎన్నికల ప్రచారంతో వాతావరణం సైతం హీట్ ఎక్కుతోంది.
రేపటి నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
ఏపీలో వైసీపీకి ఓటు వేస్తే…కేంద్రంలో మోడీకి ఓటు వేసినట్లేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మోడీ వల్ల అందరికీ దు:ఖమే అని తెలిపారు. దేశం బాగుండాలంటే మోడీ మళ్లీ అధికారంలోకి రాకూడదన్నారు. మోడీని ఓడించాలని పిలుపు ఇచ్చారు. మైలవరంలో ట
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బిచ్చం అవసరం లేదు..కావాలంటే రూ. 500 కోట్లు తానే ఇస్తానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతి రాజధానిని చూసి కేసీఆర్ కుళ్లు పెట్టుకున్నాడని..ఏపీ ఆస్తిని కొట్టేశాడని బాబు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్..జగ�
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్ బాణం.. చెల్లెలు వైఎస్ షర్మిల ఆ పార్టీ తరుపున ప్రచారం చేసేందుకు సిద్దమయ్యారు. మార్చి 29వ తేదీ నుంచి వారు ఎన్నికల ప్రచారంను ఉదృతం చేయనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని
చంద్రబాబు, తన పార్టనర్ యాక్టర్ తో పొత్తు పెట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్ధితిలో ఉన్నాడని వైసీపీ అధినేత జగన్ అన్నారు.