Home » election campaign
ఢిల్లీ: నటి..బీజేపీ ఎంపీ అభ్యర్థి హేమ మాలిని వినూత్న రీతిన స్పందించారు. ఎన్నికల్లో మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ పడుతున్న హేమమాలిని తన ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా ప్రారంభించారు. గోవర్థన క్షేత్ర ప్రాంతానికి వచ్చిన ఆమె గోధుమ పో�
రాష్ట్రంలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అన్నారు. ఇప్పటికే గ్రామాల్లో జన్మభూమి కమిటీలతో అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారని పార్టీ పని అయిపోయిందని సీఎం కేసీఆర్ అన్నారు.
ఏపీకి ప్రత్యేకోహోదా ఇవ్వకుండా మోడీ నమ్మకం ద్రోహం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. అన్ని విధాల మోసం చేశారని, కుట్ర రాజకీయాలు చేశారని మండిపడ్డారు. అన్నీ అబద్ధాలు చెబుతున్నారని చెప్పారు. రాష్ట్రానికి రావడానికి మోడీకి సిగ్గుందా అని �
నెల్లూరు : చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దు అని వైసీపీ చీఫ్ జగన్ ఏపీ ఓటర్లను కోరారు. ఎన్నికల వేళ చంద్రబాబు.. గ్రామాలకు డబ్బుల మూటలు పంపుతారని, రూ.3వేలు
విజయవాడ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే, తనను ప్రధాని చేస్తే పేదల బ్యాంకు ఖాతాల్లో ప్రతి ఏటా రూ.72వేలు
విజయవాడ : ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం అని ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. విజయవాడలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రత్యేక హోదా
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ,
ఎన్నికల ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రచారాలలో సందట్లో సడేమియాలాగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
చిత్తూరు : చంద్రగిరి నియోజకవర్గంలోని పనబాక హరిజనవాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారం వివాదానికి దారితీసింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ